విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీరులపాడు మాజీ ఎంపిపి పాటిబండ్ల జయపాల్ గారి మనవడు రంజిత్, లోహ్యా దంపతుల కుమారుడు ఉమా కార్తీక్ ధోతి పంచ కట్టు వేడుకలు బందర్ రోడ్ లోని శేష సాయి కళ్యాణ మండపంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారి ఉమ కార్తీక్ ను ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News