Breaking News

కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసాను…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలియచేసాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, అయితే ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం నుండి మరింత ఉదారంగా సహాయం అందించాల్సిన అవశ్యకత గురించి వారికి వివరించాను. ఎన్నికల సమయంలో జరిగిన ధర్మవరం బహిరంగ సభ గురించి వారు గుర్తు చేసుకోగా, ఆ సభ రాష్ట్ర గతిని మార్చిన విషయాన్ని వారితో పంచుకున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *