Breaking News

Tag Archives: AMARAVARTHI

కొల్లేరు ప్రజల సమస్యలను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లేరు ప్రజల సమస్యలను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కొల్లేరు ప్రజల సమస్యలపై జిల్లాకు చెందిన రాష్ట్ర గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో శనివారం రాష్ట్ర సచివాలయంలోని ఇంచార్జ్ …

Read More »

గురుకులాల్లో చదివే ప్రతి ఎంపీసీ విద్యార్థి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… ప్రతి బైపీసీ విద్యార్థి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కావాలి

-పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు -పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం -మీరంతా ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా కృషి చేయాలి -మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి -విజయవాడలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల సిబ్బందికి శిక్షణ తరగతులు -శిక్షణ తరగతులను ప్రారంభించిన మంత్రి డా.స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురుకులాల్లో చదివే ప్రతి ఎంపీసీ విద్యార్థి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… …

Read More »

స్వదేశీ 4జీ నెట్వర్క్‌తో కనెక్టివిటీ విప్లవం

-బీఎస్ఎన్ఎల్ దేశంలో ఓ శక్తివంతమైన సంస్థ -నాలెడ్జి ఎకానమీ దశను మన యువత అందిపుచ్చుకోవాలి -బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వదేశీ 4జీ నెట్వర్క్‌తో దేశంలో కనెక్టివిటీ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశీయంగా తయారు చేసుకున్న సాంకేతికతతో దేశంలోని మారుమూల ప్రాంతాలన్నీ అనుసంధానం కావటం ప్రగతికి సూచిక అని సీఎం స్పష్టం చేశారు. శనివారం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ …

Read More »

త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – సచివాలయంలో బీసీ మంత్రుల సమావేశం – స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పనపైనా చర్చ – సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, న్యాయ శాఖ మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం …

Read More »

రాష్ట్ర ప్రగతి.. ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలను ను అమలు చేస్తున్నాం -త్వరలో ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమా -పల్లె పండుగ ద్వారా పెద్ద ఎత్తున గ్రామీణ రహదారుల అభివృద్ధి -అడవి తల్లి బాటతో మారుమూల గిరిజన గ్రామాల రోడ్లు -రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం -కూటమి పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు -2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం -సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అనంతపురం, నేటి పత్రిక …

Read More »

రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీకి జీర్ణం కాదు

-నాటకాలు ఆడడం వైసీపీకి అలవాటు… నీళ్లు తేవడం ఎన్డీఏకు అలవాటు -కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు -కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను… మాట నిలబెట్టుకున్నాను -రప్పా రప్పా రాజకీయాలంటే ఏంటో… పులివెందుల ప్రజలు వైసీపీకి చూపారు -పోలవరం-బనకచర్లతో కరవు శాశ్వతంగా దూరం -నదుల అనుసంధానంతో కలిగే లాభాలను తెలంగాణ నేతలు అర్థం చేసుకోవాలి -స్త్రీ శక్తితో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉండదు… వారినీ ఆదుకుంటాం -8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా -కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు -పరమసముద్రం …

Read More »

ఉల్లి రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

-ఉల్లి రైతులు నష్ట పోకూడదు…కష్ట పడకూడదు -కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లకు తరలించండి -ఉల్లి రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే క్వింటాకు రూ.1200 చెల్లించి ఉల్లిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. …

Read More »

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఎం చంద్రబాబు చే ప్రారంభం

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ సెక్రటరీ డా. కే యువరాజ్, రాష్ట్ర ఐటీఈ అండ్ …

Read More »

రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళన పై మంత్రి దుర్గేష్ కు వినతిపత్రం అందించనున్న నిర్మాతలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు.. రమ్మన్నాం.. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని తెలిపిన మంత్రి దుర్గేష్ ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, సినీ నిర్మాతలకు ఇరువురు చెప్పే విషయాలు వింటాం అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తామన్న మంత్రి దుర్గేష్ ప్రభుత్వ జోక్యం అవసరం …

Read More »

వరలక్ష్మీ వ్రతకల్పము

డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు. పసుపు ముద్దతో వినాయకుడిని …

Read More »