Breaking News

Tag Archives: AMARAVARTHI

మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి…

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి  వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో …

Read More »

గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

-బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను వెనక్కు పంపిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా….బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, …

Read More »

వర్షాలు తగ్గిన తదుపరి పూర్తి స్దాయిలో ఇసుక సరఫరా

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 15,03,603 మెట్రిక్ టన్నులు -భారీ వర్షాల కారణంగా ఇసుక సరఫరాలో అంతరాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదనీటి కారణంగా ఇసుక సరఫరాలో నెలకొన్న అంతరాయాన్ని అతి త్వరలో పునరుద్దరిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, …

Read More »

భారీ వర్షాల నేపధ్యంలో మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రెవెన్యూ(విపత్తుల నిర్వహణ) శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ జి.జయలక్ష్మి, సీఎల్‌ఏ సెక్రటరీ ఎన్ ప్రభాకర్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది డైరెక్టర్ కృష్ణాతేజ, విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి నిరంతరం …

Read More »

ఘరానా మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలి…

-గ్రూప్స్ అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో పరిగణన, స్థలాల పేరిట కోట్ల రూపాయల ఘరానా మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని, హోమ్ మంత్రిని కోరిన పురందరేశ్వరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి వారధి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి ప్రజలనుండి పలు వినతులను స్వీకరించి, పరిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల పేరిట ప్రజలనుండి కోట్ల రూపాయలను వసూలు చేసి మోసం చేసిందని పలువురు బాధితుల వినతుల మేరకు దుర్గాదేవి అనే మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర …

Read More »

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : • అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షిస్తున్న సిఎం. • మరో సారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సిఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డివోలు, డిఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై సమీక్షించిన సిఎం. • సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సిఎం ఆదేశం • భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు వివరించిన అధికారులు – బాధిత కుటుంబాలకు …

Read More »

అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి జిల్లా డంబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడారు. అనారోగ్యంతో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడారు. వారిని అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Read More »

2 అక్టోబర్ 2024 నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి అవుతున్నందున అందరికీ సాధారణ బదిలీలకు అవకాశం కల్పించి అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీల విధానం ప్రకారం బదిలీలు కల్పించాలి

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించి, వ్యవసాయ అనుబంధ విభాగాల ఉద్యోగులకు మరియు ఎ.యన్.యం లకు సైతం బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి : ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని,బదిలీల నుండి మినహాయించిన వ్యవసాయ అనుబంధ విభాగాల సచివాలయ ఉద్యోగులైన అగ్రికల్చర్ అసిస్టెంట్లు,హార్టీ కల్చర్ అసిస్టెంట్లు సెరీ కల్చర్ అసిస్టెంట్లు,యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు,ఫిషరీస్ …

Read More »

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన సిఎం

-ఉదయం నుంచి జరిగిన విచారణపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి -తప్పు జరిగిందని తేలితే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్ళాలని ఆదేశించిన ముఖ్యమంత్రి…..ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. …

Read More »

హరితాంధ్రప్రదేశ్ కోసం అడుగేద్దాం….పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృష్టి చేద్దాం

-రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం వస్తే అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ -మొక్క లేకపోతే మానవ మనుగడే లేదు…చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు -175 నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటు…నీటి వనరులు, సహజ వనరుల పరిరక్షణ -ప్రకృతి ప్రజల ఆస్తి….దాన్ని అందరం కాపాడుకోవాలి -ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలు అయినా నాటాలి…చెట్లను పెంచాలి -ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరిక… అడవిలో కాలు పెడితే సంగతి తేలుస్తాం -పచ్చదనం, చల్లదనం కోరుకుంటూ…మొక్కలు పెంచకపోతే ఎలా? -వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, …

Read More »