Breaking News

Tag Archives: penumantra

రాష్ట్రాన్ని పర్యాటక హాబ్ గా తీర్చి దిద్ది, యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పింస్తాం : మంత్రి ఆర్.కె .రోజా

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని పర్యాటక హాబ్ గా తీర్చి దిద్ది, యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాలు అభివృద్ధి పథంలో పయనించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అశయం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు శాఖమంత్రి ఆర్.కె .రోజా అన్నారు. పెనుమంట్ర మండలం సోమరాజు యిలింద్రపర్రు గ్రామంలో రూ 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనం ను ప్రారంభోత్సవం చేశారు. రూ 20 లక్షలతో అంచనా తో నిర్మిచనున్న బీసీ …

Read More »

మార్చి 21 నాటికి ఇంటి నిర్మాణాలు ప్రారంభించండి..

-లబ్ధిదారులకు అన్ని రకాలుగా సహకారిగా స్థానిక నాయకులు ఉంటారు -ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్దిదారుని కుటుంబానికి 10 వేలు అందించిన మంత్రి శ్రీరంగనాధ్ పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : స్వంత ఇల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాల స్వంత ఇంటికల సాకారం దిశగా అడుగులు వేస్తుంటే , ఆ ప్రక్రియ కి విఘాతం కలిగించేలా కొందరు కుయుక్తులు పన్నుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. బుధవారం పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లోని లే అవుట్ల ను …

Read More »

జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించిన లబ్దిదారులు బృందాలు గా ఏర్పడి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించిన లబ్దిదారులు బృందాలు గా ఏర్పడి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పేర్కొన్నారు. పెనుమంట్ర మండలం లో మరో ఎనిమిది లే అవుట్లలో 355 మంది లబ్దిదారులకి ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా స్థలాలు అందించామని , వారిలో 222 మంది ఇంటి నిర్మాణాలను ప్రారంచారన్నారు. మిగిలిన లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇంటి నిర్మాణాలని ప్రారంభించాలని కోరారు. గురువారం పెనుమంట్ర మండలం లో గరువు, …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి వారిగా అండగా నిలుస్తోంది…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి వారిగా అండగా నిలుస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాధ్ రాజు అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో వ్యవసాయ సొసైటీ వద్ద హార్వెస్టర్( వరి కోత యంత్రములు) ను రైతు తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ రంగనాధరాజు మాట్లాడుతూ, రైతులను, మహిళలను అన్ని విధములుగా అదుకుంటూ అండగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు …

Read More »

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం… : మంత్రి కురసాల కన్నబాబు 

తాడేపల్లిగూడెం /తణుకు /అత్తిలి /పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాదరాజు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, స్తానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులకు భరోసా …

Read More »

ఆర్ధిక సాధికారత దిశగా గుడిమెట్ల సీతా మహా లక్ష్మి

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలము మల్లిపూడి గ్రామానికి చెందిన గుడిమెట్ల సీతా మహా లక్ష్మి తన విజయగాధ పై మాట్లాడుతూ, తన తోటి మహిళలతో కూడి దుర్గాదేవి గ్రూప్ ఏర్పాటు చేసుకొన్నామన్నారు. బ్యాంక్ రుణం పది లక్షలు మేమందరం కలసి రూపాయలు తీసుకోవడం జరిగిందన్నారు. నావాటా గా వొచ్చిన రూ.ఒక లక్ష, వై.ఎస్.ఆర్ ఆసరా పధకం ద్వా రా 25 వేల రూపాయలు వచ్చాయని, స్త్రీ నిధి ద్వారా యాభై వేలు లోను వచ్చింద న్నారు. మొత్తం నాకు 175000/-, …

Read More »

సోమేశ్వరుడు సేవలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామం లో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామివారిని కార్తీక మాసం సందర్భంగా బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు , అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం తో స్వాగతం పలికారు. శ్రీ స్వామి వారికి స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపం లో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామ సర్పంచ్ తమనంపూడి వీర్రెడ్డి శ్రీ స్వామి అమ్మవార్ల వారి చిత్ర పటాన్ని, …

Read More »

పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోంది…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులో సోమవారం రూ.9.70 లక్షల వ్యయం తో నిర్మిస్తున్న బస్టాండ్ కు శంఖుస్థాపన చేసి అనంతరం సుమారు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం బస్టాండ్ …

Read More »

55 వేల కుటుంబాలకు వివిధ సంక్షేమ పధకాలు ద్వారా రూ.773 కోట్లు…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నియోజకవర్గ పరిధిలోని 55 వేల కుటుంబాలకు వివిధ సంక్షేమ పధకాలు ద్వారా రూ.773 కోట్లు గత రెండున్నర సంవత్సరాలలో ప్రయోజనం కలుగ చెయ్యడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. స్థానిక జుత్తిక శివాలయంసమీపంలో 2వ విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి స్పందించే మనసు ఉండాలన్నారు. మన ప్రభుత్వం పెద్ద …

Read More »

ప్రజలు మీపై నమ్మకం, జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ విజయానికి కారణం…

పెనుమంట్ర , నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత గా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు తెలిపారు. పెనుమంట్ర మండలం జడ్పిటిసి గా ఎన్నికైనకర్రీ సుభాషిణి మంత్రిని గౌరవ పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు కర్రి సుభాషిణి ని అభినందించారు. ప్రజలు మీపై నమ్మకం, జగన్ మోహన్ రెడ్డి అమలు …

Read More »