Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిజిస్టర్ చేయబడని అసిస్టెడ్ రెప్రోడెక్టివ్ టెక్నిక్స్ కేంద్రాలు (ART centre’s) మరియు స్కానింగ్ కేంద్రాలను నిర్వహించడం చట్టవిరుద్ధంగా పరిగణించ బడతాయని మరియు వాటిపై PCPNDT Act మరియు సరోగసి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయాని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలని , పాటించకుండా అనుమతులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే …

Read More »

కలెక్టర్ దత్తత తీసుకున్న రేలంగి ఇవాంశిక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, జేసీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పౌష్టికాహర లోపం బలహీనంగా ఉన్న పిల్లల్ని దత్తత తీసుకుని బంగారు కొండ కార్యక్రమం ద్వారా వారి ఆరోగ్య పరి రక్షణ అధికారులు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.గురువారం  స్థానిక ఐదు బండ్ల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న రేలంగి ఇవాంశిక నివాసానికి వెళ్లి పాప పుట్టినరోజు వేడుకల్లో కలెక్టరు జేసీ తేజ్ భరత్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత పాపాతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బంగారుకొండ …

Read More »

ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు రేబీస్ టీకాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేయడం జరిగిందని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఎస్.టి.జి. సత్య గోవింద్ పేర్కొన్నారు.సోమవారం స్థానిక జిల్లా పశు వైద్యశాల నందు జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేబీస్ వ్యాధి నివారణ ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఎస్.టి.జి. సత్య గోవింద్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిచే జూనోటిక్ వ్యాధుల గురించి రైతులకు , …

Read More »

జిల్లాలో ప్రాధాన్యత భవనాలు పూర్తి చేసివని త్వరలో అందచెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త: గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి ఇతర అధికారులు వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా కలెక్టర్ లతో రెవెన్యూ, రీ సర్వే, భూసేకరణ, పర్యాటక రంగం భూ అంశాలు, స్పందన రెవెన్యూ అర్జీలు, జేకేసి, వ్యవసాయ అనుబంధ రంగాలు, పంచాయతీ రాజ్, ఉపాధిహామీ వేతనాలు, తదితర అంశాలపై కలెక్టర్ల తో , జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ లు స్థానిక …

Read More »

జూలై 22 న ప్రత్యేక లోక్ అదాలత్

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి . గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి . గంధం సునీత  ఆధ్వర్యంలో వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ప్రత్యేక లోక్ అదాలత్ పై ముందస్తు సమావేశం బుధవారం స్థానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ లో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ సంస్థల అధికారులు మరియు …

Read More »

హౌసింగ్ 45 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

-పేద ప్రజల సొంత ఇంటి సాకారం లో హౌసింగ్ శాఖ అధికారుల సిబ్బంది పాత్ర కీలకం – ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తి తో జిల్లా లక్ష్యాలను పూర్తి చేయాలి.. -జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చెయ్యగా, వారి సొంత ఇంటి కలలు నెరవేర్చడంలో గృహనిర్మాణ సంస్థ అధికారుల, సిబ్బంది పై కీలక …

Read More »

జవాబుదారీతనం తో కూడిన పౌర సేవలు

-జగనన్న సురక్ష కింద ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లు -ఈరోజు 801 మందికి ధ్రువ పత్రాలు అందిస్తున్నాం -పౌర సేవలు అందించే డేటా ఎంట్రీ పక్రియను పరిశీలన -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటి సర్వే ద్వారా అంద వలసి ఉన్న సేవలు గుర్తించి అర్హత కలిగిన వారికి నేడు వాటిని అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక వి ఎల్ పురం 11 వ వార్డు పరిధిలో …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి మరీ గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం..

-ఇప్పటివరకు 99 శాతం మంది కి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాం. – జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. -హోం మంత్రి డా.తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి మరీ గుర్తించి సంక్షేమ పథకాలను, ధ్రువపత్రాలు అందచెయ్యడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.శనివారం స్థానిక వాంబే కాలనీ, నారాయణ పురం నందు జరిగిన 1,4,5 సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష గ్రామ …

Read More »

నాడు నేడు ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత

-ఫ్యామిలీ కాన్సెప్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సర్వే చేపట్టడం జరుగుతోంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను నివారించే విధంగా వారి ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ సందర్శన లో ఆరోగ్యంపై దృష్టిని సారించి రోజువారీ ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండేలా వై ఎస్ ఆర్  సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ లోని సి ఎస్ క్యాంపు …

Read More »

బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే..మాధవీలత వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో గుర్తించబడిన ఆరు ఓపెన్ ఇసుక రీచ్ లకు 1). తీపర్రు, 2).పెండ్యాల-కానూరు, 3).పెండ్యాల, 4).కుమారదేవం, 5).చిడిపి-II & 6) చిడిపి-III జిల్లా కమిటీ ఆమోదం తెలియచేస్తూ అందుకు అనుగుణంగా మైనింగ్ ప్లాన్, పర్యవరణ అనుమతులు పొందవలసినదిగా ఆదేశించడమైనదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. కమిటీ సమావేశంలో భాగంగా ఇటీవల రివర్ కంజర్వేటర్ వారు ఆగస్ట్ 31 వరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీచేసిన డిసిల్టేషన్ రీచ్లు (బోట్మెన్ సొసీటీలు ద్వారా …

Read More »