Breaking News

Tag Archives: rajamendri

ఆరోగ్యశ్రీ ద్వారా ఉత్తమ సేవలు అందించే ఆరోగ్య మిత్రకు రూ.5 వేలు నగదు పురస్కారం

-కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ పనితీరు కనబర్చిన ఆరోగ్య మిత్రకు ప్రతి నెల ఒక్కొక్కరికి చొప్పున రు.5 వేలు నగదు పురస్కారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో ఇద్దరు ఆరోగ్య మిత్రాలు 5 వేలు చొప్పున చెక్కును కలెక్టర్ మాధవీలత, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ పి. ప్రియాంక …

Read More »

జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి…

-కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా నుంచి లెప్రసిని సమ్మూలంగా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నామని ఆదిశలో రెండు నెలల క్రితం బాధితులకు పౌష్టికాహారపు కిట్స్ కూడా పంపిణీ చేశామని కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం పై అవగాహన అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ మన దేశంలో ఇప్పటికే పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించామని, ఆదేవిధంగా కుష్టు వ్యాధి ప్రభలకుంటూ …

Read More »

జిల్లా కలెక్టరేట్ లో “బంగారు కొండ” కార్యక్రమానికి నాంది

-బాలమిత్ర ద్వారా ఆరు నెలలు పాటు కు బిడ్డకు -ఆరు నెలల పోషణ కోసం 8 రకాల పౌష్టిక ఆహార పదార్థాలు అందచేత -ప్రజల భాగస్వామ్యంతో బాలమిత్ర ద్వారా పిల్లల పోషణ దత్తత స్వీకరణ -వెబ్ సైట్, ఆండ్రాయిడ్ యాప్ ఆవిష్కరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య అతిథిగా హోం మంత్రి తానేటి వనిత, ఎంపి భరత్, కలెక్టర్ మాధవీలత, ఎమ్మేల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ …

Read More »

కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్ట పడాలి

-డిజిటల్ రూపంలో మెరుగైన బోధన పద్ధతులు -ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం -రాగి జావ వలన మంచి పోషకాలు అందుతాయి -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం లో నూతన ఆవిష్కరణలు చేపట్టడం ద్వారా విద్యార్థులకి మరింత నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం బొమ్మురు జెడ్పీ హై స్కూల్ ను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతి …

Read More »

జూన్ 12 నుంచి జూన్ 17 వరకు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత వల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలు జూన్ 12 నుంచి జూన్ 17 వరకు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల వల్ల అన్ని స్కూల్స్ ఒంటిపూట బడులను నిర్వహించాలని, ఉత్తర్వులను ఉల్లంఘించిన వాటిపై శాఖ పరమైన చర్యలు …

Read More »

జగనన్న విద్య కానుక పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలల పున:ప్రారంభం ఈ నెల 12 న సోమవారం జగనన్న విద్య కానుక పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో విద్యకానుక పంపిణీ చేపట్ట నున్నారని , జిల్లాలో మండల విద్యా శాఖాధికారులు వారి పరిధిలోని పాఠశాలల ప్రధానో పాధ్యాయులు విద్యకానుక కిట్ల పంపిణీ కి …

Read More »

ఘనంగా తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన..

-ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన అందిస్తూ దేశానికే ఆదర్శనీయంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

జిల్లాలో 990 పాఠశాలల్లో 1,21,730 మందికి జేవికే కిట్ల పంపిణీ

-జూన్ 12 సోమవారం స్కూల్స్ ప్రారంభించే రోజున పంపిణీ చర్యలు -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 12, 2023న  పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా “జగనన్న విద్యా కానుక”  కిట్లు  ఆయా పాఠశాలలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 990 ప్రభుత్వ పాఠశాలల్లో  చదువుతున్న 1,21,730 మంది విద్యార్థిని , …

Read More »

కొవ్వూరులో సిఎం తీసుకున్న అర్జీలు పరిష్కార స్థాయిపై సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 24 బుధవారం   కొవ్వూరు పర్యటన లో ప్రజల నుంచి  స్వీకరించిన అర్జీల పరిష్కార అనంతర పురోగతిపై సమీక్షించి నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ , వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత  మాట్లాడుతూ, మే 24 …

Read More »

జాబ్ మేళా కు 612 మంది హాజరు

-302 మంది వివిధ కంపెనీల్లో ఎంపిక -ఎంపికైన అభ్యర్థులను అభినందించిన జేసీ తేజ్ భరత్ -నైపుణ్యం సాధించడం ద్వారా ఉద్యోగాలు సాధించగలరు -జేసీ తేజ్ భరత్ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : యువత వారిలోని నైపుణ్యం పెంచుకోవడం ద్వారా మరిన్ని మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందగలుగతారని, ఆదిశలో లక్ష్యాలను సాధించడానికి, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాభివృద్ధి కి చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడి మండలం లోని మానవత …

Read More »