Breaking News

Tag Archives: rajamendri

విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు భరోసా కల్పించాం…

-రైతు పాలిట దేవాలయాలు రైతు భరోసా కేంద్రాలు -దుళ్ళ గ్రామంలో రు.25 లక్షలతో సచివాలయం-1 అదనపు భవనం -రు. 21. 80 లక్షల టో రైతు భరోసా కేంద్రం -రు.16 లక్షల తో సీసీ డ్రైన్ లను ప్రారంభించుకున్నాం. -రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల 8 మాసాల్లో రు. 35 వేల కోట్ల రైతు ఖాతాలకు జమ చేయడం జరిగింది. -గ్రామ స్వరాజ్యం, గ్రామ అభ్యుదయానికి సాక్ష్యం.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన -మంత్రి వేణుగోపాలకృష్ణ కడియం మండలం,దుళ్ల) నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

నేడు స్పందనలో వచ్చిన అర్జీలు.186

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన అర్జీలపై నిర్ణీత కాలవ్యవధిలోగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు, టూరిజం ఈడి వి స్వామీ నాయుడు, ఎస్ డి సి కృష్ణ నాయక్ లతో కలిసి కలెక్టర్ మాధవీలత అర్జీలు …

Read More »

జనవరి 29 వ తేదీ సోమవారం యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం జనవరి 29 సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.   ఉదయం …

Read More »

మన అక్కా చెల్లెళ్ళు లక్షాధికారులు

-ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో వైయస్సార్ ఆసరా ద్వారా పూర్తిగా రుణ మాఫీ చేశాం -రాష్ట్రవ్యాప్తంగా 4వ విడతలో 7,98,345 గ్రూపులకు రు. 25 వేల570 కోట్ల రూపాయలు  అందించాం. -రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో నాలుగు విడతల్లో 2635 గ్రూపులకు రు.99.77 కోట్ల రుణమాఫీ -ఒక్క 4వ విడతలోనే రు.2,635 గ్రూపులకు రు.22.77 కోట్ల జమ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం స్వయం …

Read More »

జిల్లా స్థాయి 10 వ పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారిశ్రామిక పరంగా వివిధ రాయితిల ధరఖాస్తులను పరిశీలించి పరిశ్రమలకు సుమారు 29 లక్షల 88 వేల రుపాయాలు రాయితీ ని మంజూరు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు 10వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం …

Read More »

గోపాలపురం మండలస్థాయి వైసీపీ సమావేశం నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం వ్యాప్తంగా అందరూ జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గోపాలపురం స్థానిక కేఎస్ రెడ్డి కళ్యాణ మండపంలో గోపాలపురం మండల స్థాయి వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం హోంమంత్రి అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో వైసీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గ ఆడపడుచు తానేటి వనితను గెలిపించుకుని …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా “గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం, 1994″ (PC & PNDT Act, 1994) ” న్యాయ సేవలు మరియు వారి సంరక్షణ పథకం, 2015″ పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి గర్భస్థ శిశు …

Read More »

రాష్ట్రంలో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒక మంచి ఆలోచన

-ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన స్ఫూర్తి నిస్తోందని ప్రశంస -టీబీ బాధితునికి నిక్షయ మిత్రా కిట్స్ పంపిణీ – కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ రాజానగరం (లాలా చెరువు) , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చెయ్యడం సాధ్యం అవుతుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయమంత్రి ఎస్పీ …

Read More »

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తే అనారోగ్యమైన సమాజానికి బీజం పడుతుంది.

-ప్రజారోగ్య సంరక్షణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ పథకాలు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాం -గత 4 సంవత్సరాల్లో వైద్యరంగంలో 55వేల మంది వైద్య సిబ్బందిని నియమించాం -గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ పోషణ ప్లస్ ఆహారాన్ని అందిస్తున్నాం -అందరికీ వైద్య సేవలు అందించే దిశగా అనేక సంస్కరణలు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు -మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే అనారోగ్య సమాజానికి బీజం …

Read More »

ఎఫ్ ఎం రిలే కేంద్రం ప్రారంభ కార్యక్రమంపై రేడియో నివేదిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు దృశ్యమాద్యమం ద్వారా ఆకాశవాణి రాజమహేంద్రవరం ను చెన్నై లో ప్రారంభించారని రాజమహేంద్రవరం ఎఫ్ ఎం రిలే కేంద్ర ఇంఛార్జి జి. వేణు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు మరో 11ఆకాశవాణి ఎఫ్ ఎం ట్రాన్స్ మీటర్లూ, నాలుగు దూరదర్శన్ కేంద్రాలు గౌరవం ప్రధాని మంత్రి ప్రారంభించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మరో 26 ఎఫ్ ఎం కేంద్రాలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ …

Read More »