Breaking News

Tag Archives: rajamendri

శానిటేషన్ స్పెషల్ డ్రైవ్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని ఇంఛార్జి జిల్లా పంచాయతీ అధికారి జే ఏ ఎస్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం బొమ్మూరు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సచిన్ ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపద్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని విధి పంచాయతీల్లో నీటి నిలవ ఉండే ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుటుంన్నా మన్నారు. ఎక్కడికక్కడ చెత్త సేకరణ చేయడంతోపాటు ముగ్గులు మురుగునీటి పారుదల వ్యవస్థ …

Read More »

రాజమహేంద్రవరాన్ని క్లీన్ సిటీ గా తీర్చిదిద్దుదాం

-సోమవారం ఉదయం ప్రారంభమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ -32 వ వార్డులో కాలువలో షిల్ట్ తీసిన ఎంపి -రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ పనిచేయనున్న 1500 మంది శానిటేషన్ సిబ్బంది -ముఖ్యంగా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం -స్పెషల్ డ్రైవ్ అనంతరం హరిత యువత కార్యక్రమం – -ఎంపీ మార్గాని భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ ఎం.షర్మిలా రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని 50 డివిజన్ ల పరిధిలో శానిటేషన్ కార్యక్రమం లో భాగంగా కాలవల్లోని షిల్ట్ …

Read More »

సోమవారం జిల్లా కలెక్టరేట్లో స్పందన

-కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ …

Read More »

వ్యవసాయం లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసాం

-పైడిమెట్ట ఎత్తిపోతల పధకం నుండి సాగు నీరు పంపిణీకి స్విచ్ఛాన్ చేసీ ప్రారంభించాం – రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసామని రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. శనివారం సాయంత్రం మంత్రి పైడిమెట్ట ఎత్తిపోతల పధకం నుండి సాగు నీరు పంపిణీకి స్విచ్ఛాన్ చేసీ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి …

Read More »

ప్రభుత్వ భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తూన్న ఇళ్ల నిర్మాణం కి సంబందించిన సిమెంట్, ఇసుక, ఐరెన్ కు లే అవుట్ లలో సిద్దం చేసుకోవడంపై క్షేత్ర స్థాయి అధికారులకు సూచించినట్లు జిల్లా కలెక్టర్ డా. కె .మాధవీలత పేర్కొన్నారు శనివారం జిల్లా కలెక్టర్ లతో అమరావతి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.ఎస్.జవహర్ రెడ్డి, కార్యదర్శి సాల్మన్ ఆరోక్య రాజ్ లు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, …

Read More »

సైబర్ నేరాలు నిరోదించడంలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగివుండాలి…

-కలెక్టర్. డా.కె.మాధవీలత -ఎస్పీ..ఐశ్వర్య రస్తోగి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చేయి చేయి కలిపి “సైబర్ క్రైం ఫ్రీ సిటీ”గా మన జిల్లాను రాజమహేంద్రవరం ను తీర్చిదిద్దుతాం మని కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. స్థానిక శ్రీవెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో శనివారం సైబర్ జాగ్రత్త లు మరియు జాతీయ రక్షణ పై కార్యసాల నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.కే మాధవీలత మాట్లాడుతూ, ఇప్పటి వరకు అందరూ సైబర్ నేరాల, సాంకేతిక అంశాలపై మాట్లాడి ఉంటారు, ఐతే సమాజం …

Read More »

విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం…

-కలెక్టర్ మాధవీలత -గ్రామ, మండలం, జిల్లా స్థాయిలో చర్చించిన పలు అంశాలను, సూచనలను జిల్లా స్థాయిలో చర్చిస్తాం.. -ప్రతి రైతు ఈ-క్రాప్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.. -ఆర్బీకేల్లో ఏటీయంలు ఏర్పాటుకు చర్యలు.. -సీసీ ఆర్సీ కార్డుల కాల వ్యవధి 11 మాసాలు మాత్రమే.. -జిల్లా కలెక్టరు డా.కె.మాధవీలత రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విత్తనం నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయంపై ప్రోత్సాహన్ని కల్పిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తోందని జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత …

Read More »

నవరత్నాల పధకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న ప్రభుత్వం…

-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తాళ్ళ పూడి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాల పధకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం సాయంత్రం తాళ్ళపూడి గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందించిన ఘనత మన ప్రభుత్వాని దన్నారు. …

Read More »

రోడ్ల పై చెత్త కనిపిస్తే ఉపేక్షించేదిలేదు…

-సామాజికబాధ్యతగా నగర పౌరులు పొడి తడి చెత్త ను విడివిడిగా అందచెయ్యండి -కమీషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిశుభ్రత విషయంలో తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నానని, అయినా కొన్ని చోట్ల రోడ్ లపై చెత్త కనిపిస్తోందని నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించినా ఉపేక్షించేది లేదన్నారు. శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరం లో శానిటరీ ఇన్స్పెక్టర్ లు, శానిటరీ సూపర్వైజర్ లతో …

Read More »

కంబాల చెరువు ప్రక్షాళన , అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోంది…

-అందులో భాగంగా ఆదివారం శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం.. -కలెక్టర్, ఎంపి, నగర కమిషనర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ను పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న ప్రణాళికలపై చర్చించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ మిని సమావేశ మందిరంలో ఎంపి మార్గని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత …

Read More »