ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంకా ప్రభుత్వ పధకాలు పొందని నిరుపేదలను గుర్తించి వారికి సంక్షేమ పధకాల లబ్దిని అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్టున్న సంక్షేమ కార్యక్రమాలపై నిరుపేద ప్రజలకు అవగాహన కలిగించి, సామాజిక పెన్షన్, రైస్ కార్డు, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు, రైతు భరోసా, …
Read More »Konduri Srinivasa Rao
విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన సీఎం వై.యస్. జగన్మోహన రెడ్డి ఆదర్శంగా నిలిచారు …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో జగనన్న విద్యాదీవెనె రెండవ విడత క్రింద 93,189 మంది విద్యార్ధులకు చెందిన 82,107 మంది తల్లుల ఖాతాలో రూ. 68.14 కోట్లు ఆన్ లైన్ ద్వారా జము చేయడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యాదీవెన పధకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెనె రెండవ విడత ఆర్ధిక సహాయాన్ని వర్చువల్ …
Read More »వై.యస్.ఆర్. జీవిత సాఫల్య పురస్కారాలు…
-ఆగష్టు 13వ తేదీన ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రధానం… -నగరంలో అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖా మంత్రి, తదితరులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వై.యస్.ఆర్. జీవితసాఫల్య, వై.యస్.ఆర్. సాఫల్య పురస్కారాలను ఆగష్టు నెల 13వ తేదీన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. నగరంలోని బందరు రోడ్ లోని ఏ1 కన్వెన్షన్ హాలును గురువారం …
Read More »గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదే… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదేనని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మండలంలోని శృంగవరపాడు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే ని కలసి గ్రామ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ యొక్క శృంగవరపాడు గ్రామానికి రూ. 96.70 లక్షలు రూపాయలు నిధులు మంజూరు చేశాం అని, గ్రామంలో నూతనంగా సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయాలని, …
Read More »రాష్ట్రంలో ఇప్పటి వరకు 35.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం…
-రూ. 6 వేల 369 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశాం… -రూ.267 కోట్ల బకాయిలను మాత్రమే చెల్లించాల్సి ఉంది… -గురువారం కూడా రూ. 42.12 కోట్లు రైతులకు చెల్లించాం… -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రబీ సీజను సంబంధించి ఇప్పటి వరకు 35 లక్షల 45 వేల 191 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) …
Read More »ఫుడ్ కోర్ట్ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని బందరు రోడ్డు ఇందిరగాంధీ స్టేడియం వద్దనున్న పుడ్ కోర్టు అధునికరణ పనులను వచ్చే నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను అదేశించారు. గురువారం కమిషనర్ అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం వేడుకలను స్టేడియం ఆవరణలో నిర్వహించనున్నందున ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు గాను ఫుడ్ కోర్ట్ ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కెనాల్ …
Read More »90 రోజుల్లో ఇండ్లపట్టా అర్జీలను పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలి… : కలెక్టర్ కార్తికేయ మిశ్రా
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన, 90 రోజుల్లో ఇండ్లపట్టా అర్జీలను పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఈ క్రాప్ బుకింగ్ , హౌసింగ్ , స్పందనఅర్జీలు, 90 రోజుల ఇళ్ల పట్టా దరఖాస్తులు. కోవిడ్ థర్డ్ వేవ్ ముందస్తు ప్రణాళిక తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమం లో వచ్చిన …
Read More »మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సచివాలయ మహిళా పోలీస్లు, స్థానిక పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్లో రాజీవ్ నగర్, వృద్ధ ఆశ్రమం వద్ద గురువారం జరిగిన దిశ అప్లికేషన్ మీద అవగాహన సదస్సు కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్, 62వ డివిజన్ కార్పొరేటర్ ఆలంపూరు విజయలక్ష్మి తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్ను విద్యార్థినులు, …
Read More »సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నగర అభివృద్ధే ఎజెండాగా పెట్టుకుని పని చేస్తున్నాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ప్రతి మహిళా దిశా అప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63 వ డివిజన్లో, విశాలంద్ర కాలనీ, సుందరయ్య నగర్లో గురువారం సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, 63 వ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, 62వ డివిజన్ కార్పొరేటర్ ఆలంపూరు విజయలక్ష్మి తో కలసి పాల్గొన్నారు. మంచి నీటి సరఫరా అభివృద్ధి కొరకు శిలా ఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, …
Read More »నవరత్నాలు – పేదలందరీకి ఇళ్లు….. : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరీకి ఇళ్లుసమీక్ష సమావేశం లో గురువారం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మైలవరం నియోజకవర్గం లో నవరత్నాలు – పేదలందరీకి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం లో భాగంగా శాసనసభ్యునిగా తన వంతుగా చేపట్టిన కార్యక్రమాలు, పేదలకు అందిస్తున్న సహాయ సహకారాలు గురించి వివరించారు. మైలవరం తో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న …
Read More »
Prajavartha Online Telugu News