విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని, సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కార్యక్రమం (స్పాట్ వాల్యూయేషన్) ప్రారంభమైందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ విజయవాడలోని బిషప్ హజరయ్య స్కూల్లోని మూల్యాంకన కేంద్రాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. …
Read More »All News
నిత్యం జీవితంలో వ్యాయామాన్ని అలవర్చుకోవాలి
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ -వ్యాయమ ఉపాధ్యాయుల మాడ్యూల్ రూపకల్పనకు వర్క్ షాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగంగా అలవర్చుకోవాలని, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా వ్యాయమ ఉపాధ్యాయులు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీ ఎస్-జే కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం ‘వ్యాయమ ఉపాధ్యాయులకు మాడ్యూల్ రూపకల్పన’ కోసం ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ …
Read More »ఎన్నికల షెడ్యూల్లో నాయకుల లెక్కమారింది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూల్ విషయంలో రాజకీయ నాయకుల లెక్క మారింది పోలింగ్ తేదీకి మే 31 కి చాలా గడువు ఉండడంతో బాబోయ్! ఇన్ని రోజులా? అని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నపని. విస్త్రత ప్రచారం చేయాలి. రెండు నెలల పాటు ఓటర్ల చుట్టూ తిరగాలి.. దానికి మందీ మార్బలం ఉండాలి. అంతా డబ్బుతోనే పని. ప్రచారానికి అవసరమైన సరంజామా ఏర్పాటు చేసుకోవాలి. కార్యకర్తలు, ప్రచారం చేసేవారు కావాలి. ప్రతీ వార్ఢు …
Read More »రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్టగా పని చేద్దాం… : పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మూడు పార్టీల సమన్వయంతో, పొత్తుల మీద ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయి. కానీ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పడిన జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీల పొత్తు విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరింది. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ లెక్క వేయలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన …
Read More »బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి భారత రత్న అవార్డు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఆదివారం రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అడ్వాణీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో కీలక పాత్ర ఎల్కే అడ్వాణీ రాజకీయాల్లో ఏడు దశాబ్దలపైగా కీలకంగా పని చేసి …
Read More »తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..
-మాడు పగిలే ఎండాకాలం స్టార్ట్ అయింది..జాగ్రత్తలు తీసుకోండి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడంలేదు.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని …
Read More »ఎన్నికల సంఘం విశ్వనీయతను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం ప్రచారం చేయటంపై సీపీఐ ఖండన
-సామాజిక పింఛన్ల పంపిణీ ఆలస్యం అయితే ఆందోళన చేపడతాం: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇళ్ల పన్నులు, పింఛన్ల పంపిణీ అంటూ 8 లక్షల మంది వాలంటీర్లను తమ రాజకీయ ఓట్ల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వైసీపీ ప్రభుత్వం వాడుకోవటాన్ని గమనించిన ఎన్నిక సంఘం వాలంటీర్లను ప్రక్కన పెట్టాలని ఆదేశిస్తే ఎన్నికల నిబంధనల్ని, ఎన్నికల సంఘం విశ్వనీయతను దెబ్బతీసేలా సీఎం జగన్ ప్రచారం చేయటాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సామాజిక పింఛన్దారుల సంక్షేమ …
Read More »హోం ఓటింగు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి
-నియోజక వర్గ పరిధిలో హోం ఓటింగు అర్హమైన ఓటర్లు 3,630 – రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల లో ఓటింగు శాతం పెరిగేలా తీసుకునే చర్యలలో భాగంగా హోం ఓటింగు కోసం ప్రత్యేక కార్యచరణ సిద్దం చేసుకొని అమలు చెయ్యాలని రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారి – 51-రాజమండ్రి రూరల్ …
Read More »ఏప్రిల్ 5 నుంచి ప్రచారం మొదలు పెడతా… : సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ భాజపా అభ్యర్థి (టీడీపీ, జనసేన పార్టీ మద్దతు) కార్యాలయాన్ని ఆదివారం భవానీపురంలో పలువురు బీజేపీ, టీడీపీ, జనసేన నేతల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ విజయ వాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి తరఫున పోటీ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషమన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదన్నారు. ఆ కోరిక …
Read More »అనూహ్యంగా మారిన అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్థిత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం, జనసేన, బిజెపి పొత్తుల్లో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడం జరిగింది. మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున వల్లభనేని బాల శౌరిని ప్రకటించిన కొద్ది గంటల్లోనే శనివారం సాయంత్రం నుండి అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఆదివారం ఉదయం నుండి బుద్ధ ప్రసాద్ జనసేన అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్లు నియోజకవర్గ వ్యాప్తంగా సంకేతాలు వెళ్లడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా …
Read More »
Prajavartha Online Telugu News