Breaking News

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించండి… : డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటన సందర్భంగా ఢిల్లీ వచ్చిన రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిన్న కేంద్ర టూరిజం, సంస్కృతి మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు కేంద్ర ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి పశుపతి కుమార్ పరస్ లను కలిసి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయం పై ఆధారపడి …

Read More »

బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని ‘టార్జాన్’ మాత్రమే కాగలడని అవకాశాలు ఇస్తే చెవిటి, మూగ దివ్యాంగులు తమ సత్తా ఏమిటో లోకానికి చూపి తాము ఎందులో తక్కువ కాదని నిరూపించగలరని, బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వక్కాణించారు. శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …

Read More »

నాగార్జున సాగర్ నుండి వరద నీటి విడుదల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది ఇప్లో పెరుగుతున్నందున ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం నాగార్జున సాగర్ నుండి 5 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నందున బందరు డివిజను పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి తెలిపారు. శనివారం తాసిల్దార్లు, రెవిన్యూ, పోలీసు అధికారులతో ఆర్ డివో టెలికాన్ఫరెన్సు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. …

Read More »

సబ్ కలెక్టర్ జి. ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టరు విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్. శనివారం విజయవాడ వాంబే కాలనీ లోని 262- వార్డు సచివాలయం మరియు న్యూ ప్రకాష్ నగర్ 268, 269 వార్డు సచివాలయములను ఆకస్మికముగా తనిఖీ చేసారు. తనిఖీలో సచివాలయముల యందు సరి అయిన ప్రదేశములో అందరకు కనపడునట్లు డిస్ ప్లే బోర్డులు వుంచగలందులకు , అందరు వాలంటీర్ సిబ్బంది, సరియైన నిర్ణీత వస్త్రధారణ, సచివాలయం సిబ్బంది , సచివాలయం వదలి వెల్లునప్పుడు, మరియు వారి ఇన్ …

Read More »

కాపులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద పీట వేసింది వై.యస్. కుటుంబం మాత్రమే…

-సియం వైయస్. జగన్ రెండేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 12 వేల కోట్లు మంజూరు చేశారు. -కీ.శే. వంగవీటి మోహనరంగా ఆశయాల స్పూర్తితో ముందుడుగు వేయండి.. -రాష్ట్ర మంత్రులు పేర్నినాని, కె.కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లక్షకోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమచేసిందని ఇది సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి …

Read More »

ఇంతవరకు 4.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం… :  జెసి డా. కె. మాధవీలత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు భాగంగా 34,675 రైతుల నుంచి 4,05,468 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 4గురు రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34,675 మంది రైతుల నుంచి రూ. …

Read More »

వరద హెచ్చరికలతో అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్…

-కృష్ణానదికి చేరనున్న వరద నీరు… -లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానదికి భారీ వరద నీరు చేరనున్న దృష్ట్యా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు భారీగా వస్తోందని జిల్లా కలెక్టర్ అధికారులతో చెప్పారు. శ్రీశైలం నుంచి సుమారు 5.58 లక్షల …

Read More »

ఆగష్టు 14 వరకూ రాత్రి కర్ఫ్యూ పొడిగింపు… : కలెక్టరు జె.నివాస్

-రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అమలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జిల్లాలో ఆగష్టు 14 వరకూ రాత్రి కర్ఫ్యూనూ పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 14 వరకూ ప్రతీరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా ఇతర సేవలకు అనుమతి లేదన్నారు. కోవిడ్ నియంత్రణలో …

Read More »

కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది… : మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కోవిడ్ మూడవ వేవ్ సన్నద్ధత పై నగరంలోని వైద్యాధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ కూడా కోవిడ్ కేసులను నియంత్రించేందుకు నిత్యం సమీక్షిస్తున్నారన్నారు. అలాగే పరిమితులు లేకుండా నిధులు, వైద్య సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారన్నారు. కేరళ రాష్ట్రంలో …

Read More »

గామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి…

-నిర్ణీత సమయంలోనే ప్రజా సమస్యలు పరిష్కరించాలి… -ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేసే బోర్డులను ప్రదర్శించాలి… -గ్రామాల్లో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి… -కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ – “నో మాస్క్ – నో రైడ్”- “నో మాస్క్ – నో సేల్ “… -నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి… -ఆర్డీఓ శ్రీనుకుమార్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో …

Read More »