Breaking News

Andhra Pradesh

రుణాలు తీసుకుని ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టడం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం…

-రుణపరిమితికి మించి రాష్ట్రప్రభుత్వం రుణాలు తీసుకుంటుందనేది అవాస్తవం… -ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. అభివృద్ధి, సంక్షేమ పధకాలుకే ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నది… -ప్రజల అవసరాల కోసం ప్రతీ రూపాయి పారదర్శకంగా వ్యయం… -వివిధ సంక్షేమ పథకాలకు లక్ష కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమచేశాం… -రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలో పేతం చేసుకునే క్రమంలో పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధరల ప్రకటన…

-2021-22 సంవత్సరానికి గాను పంటలు, వాటి గిట్టుబాటు ధరలు… -ఇకపై రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగ లేదు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధరల ప్రకటన పై అవగాహన కలిగించే గోడపత్రికను జిల్లాక లెక్టరు జె. నివాస్ ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధవారం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా. కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్, నూజివీడు ఆర్ …

Read More »

జిల్లాలో నిర్మాణదశలో ఉన్న జాతీయ రహదారుల పనుల్లో వేగం పెంచండి… : కలెక్టరు జె.నివాస్

-గొల్లపూడి-జక్కంపూడి- పెదవుటపల్లి బైపాస్ పనుల్లో ప్రగతి తీసుకురండి… -గన్నవరం విమానాశ్రయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం… -బెంజిసర్కిల్ వెస్ట్రన్ సైడ్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు 80 శాతం పూర్తి… -రైల్వే ప్రాజెక్టు పనులు చురుకుగా ముందుగా తీసుకు వెళ్లండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేషనల్ హైవేస్, రైల్వేకు సంబంధించి నిర్మాణదశలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలో …

Read More »

మంగళగిరి ఎయిమ్స్ నందు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం  జగన్మోహనరెడ్డి … 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ నందు ఆగస్ట్ 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వన మహోత్సవానికి విచ్చేయనున్నారు. బుధవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎయిమ్స్ డైరెక్టర్, అదికారులు, ఎంటిఎంసి తదితర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్ట్ 5వ తేదీన జరగబోయే వన మహోత్సవానికి సీఎం జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేయనున్నారు అని అన్నారు. దాదాపు 1000 మందితో మీటింగ్ ఏర్పాటుకు స్థలం పరిశీలించడం జరిగిందని, 2000 వేల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కరానికే పరిష్కార వేదిక : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అని,అందుకే తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కరానికి జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 4 వ డివిజన్, యన్ఏసి కళ్యాణ మండపం దగ్గర డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలు గురుంచి వినతిపత్రలు …

Read More »

అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువల ను కాపాడాలి…   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బొండా ఉమా  ఆదేశాల ప్రకారం దేవినేని ఉమామహేశ్వరరావు  అక్రమ ఆరెస్ట్ ను ఖండిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టి యన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు  మాట్లాడుతూ అక్రమ మైనింగ్ తో లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వైసీపీ నాయకుల తీరు ను …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి… : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు, డ్వాక్రా మహిళలు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు కోరారు. బుధవారం జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వారి సహకారంతో కృష్ణా ఫార్మర్స్ సర్వీసెస్ కో అపరేటివ్ సొసైటీ, జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కౌలు రైతులు, డ్వాక్రా మహిళలకు రూ. 1.60 కోట్ల …

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణ స్వీకారం…

బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక 20వ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కొలువుతీరారు. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ …

Read More »

తానా అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి లావు…

-“ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల” అని నమ్మిన వ్యక్తి అంజయ్య చౌదరి లావు… -రానున్న రోజుల్లో “తానా” కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతం -తానా జీవితకాల సభ్యులు, తానా టీమ్ స్క్వేర్ వాలంటీర్ తరుణ్ కాకాని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల” అని ” ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసించి సాటి మనిషికి సాయం పడుతూ, ప్రేమను పంచి తెలుగువారి బావుటను అమెరికాలో ఎగురవేసిన వారు అంజయ్య …

Read More »

ఆప్కో బలోపేతానికి విశేష కృషి చేసిన అంబేద్కర్…

-ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆప్కో బలోపేతానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని ఆ సంస్థ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అన్నారు. ఆప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా సంయిక్త పాలనాధికారిగా బదిలీపై వెళుతున్న అంబేద్కర్ కు ఆప్కో అధికారులు, సిబ్బంది మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత ఆప్కో చైర్మన్ మోహనరావు అంబేద్కర్ ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆప్కో జీఎం లేళ్ల …

Read More »