-24 సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మరమ్మత్తులు చేపట్టనున్న ఇంజనీరింగ్ అధికారులు -మార్చి మొదటి వారంలో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా పనులు పూర్తి చెయ్యడం పై ఆదేశాలు జారీ -జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.378.05 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న …
Read More »Andhra Pradesh
ఉద్యోగుల అంకితభావంతోనే సంస్థ ఎదుగుదల
-కేడిఎల్ఓ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల యూనియన్ రజితోత్సవ సభలలో అతిథులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు కార్మికులు నిరంతరం అంకితభావంతో పనిచేయడం వల్లనే కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ ఎదిగిందని సొసైటీ పాలకవర్గ సభ్యులు కొనియాడారు. క్రమశిక్షణతో వినియోగదారులకు మరింత సేవలు అందించాలని కోరారు.స్థానిక గవర్నర్ పేట బాలోత్సవ భవన్ లో ఆదివారం ది కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్ రజతోత్సవ సభలు జరిగాయి.యూనియన్ అధ్యక్షులు ఏ …
Read More »గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు
-అమిత్ షా గారి సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ -జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటాం -సమష్టిగా పోరాడి… గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం -కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం -కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం -గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిది -కొండపావులూరులో 10వ ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »ఏ విపత్తొచ్చినా గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్
-హుదుద్, బుడమేరు వరదల సమయంలో ప్రత్యక్షంగా చూశా -శాంతిభద్రతల రక్షణలో కేంద్ర మంత్రి అమిత్షా పనితీరు భేష్ -ఉగ్రవాద, నక్సల్ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు -కేంద్ర సాయంతో రాష్ట్రం వెంటిలేటర్ పైనుంచి బయటపడింది -బనకచర్లకు గోదావరి నీళ్లు తీసుకెళ్లేందుకు సాయం అందించండి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్షాతో కలిసి పాల్గొన్న సీఎం -గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్ఐడీఎమ్ భవనాలు ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది …
Read More »ముఖ్యమంత్రి హామీలకు.. 24 గంటల్లోనే కార్య రూపం..
-పిజిఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసిన జిల్లా కలెక్టర్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : మైదుకూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తూర్ల విష్ణు వందన కుటుంబానికి.. ఇచ్చిన హామీలను 24 గంటల్లోపే తీర్చేందుకు.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మరింత బలం చేకూరేలా.. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా అందిన వినతుల పట్ల జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తక్షణమే …
Read More »సిఎం సర్..ఆల్ ది బెస్ట్!
-దావోస్ బయలుదేరిన సిఎం చంద్రబాబుకు విషెస్ చెప్పిన సీఎస్, అధికారులు -గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమైన సీఎం చంద్రబాబు బృందం -రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు ప్రయాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. సిఎం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ వెళ్లే అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి అర్థరాత్రి 1.30 …
Read More »అజాది కా అమృత్ మహోత్సవం
-ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో NDRF 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి ; సహకార మంత్రి అమిత్ షా -ప్రాంతీయ ప్రతిస్పందన కేంద్ర సుపాల్ క్యాంపస్తో సహా సుమారు రూ. 220 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ; శంకుస్థాపనలు -విపత్తు నిర్వహణ రంగంలో అప్రోచ్, మెథడాలజీ ; ఆబ్జెక్టివ్ అనే మూడు అంశాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రధాని మోదీ అని కొనియాడిన కేంద్ర హోం మంత్రి -నేడు విపత్తు నిర్వహణ రంగంలో ప్రపంచ అగ్రగామిగా అవతరించిన …
Read More »భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత జట్లకు శాప్ తరపున అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా భారత పురుషుల జట్టులో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశం …
Read More »Kerala Leads India’s Push for Energy Efficiency and decarburization
-Key Developments and Collaborations -International Energy Festival of Kerala (IEFK) 2025. -BEE urged SDAs of States to adopt advanced Energy Efficiency Technologies for Economic development & Addressing Climate Change. Thiruvananthapuram, Neti Patrika Prajavartha : In a significant step towards reducing carbon emissions in India’s power sector and achieving the national Net Zero target by 2070, the Bureau of Energy Efficiency …
Read More »ఈ నెల 20వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం… : కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ …
Read More »