Breaking News

Monthly Archives: September 2024

గుంటూరు నగరపాలక సంస్థ తరుపున విజయవాడకు 1 లక్ష ఆహార, అల్పాహార పదార్ధాల ప్యాకెట్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అందించే ఆహార పదార్ధాలను అత్యంత జాగ్రత్తగా, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి అందించేలా పర్యవేక్షణ అధికారులు శ్రద్ధ చూపాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక నాజ్ సెంటర్ లోని రిజర్వాయర్ నుండి విజయవాడకు పంపుతున్న 1 లక్ష ఆహార, అల్పాహార పదార్ధాల ప్యాకెట్స్, వాహనాలను కమిషనర్ పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »

నిధులు దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవు

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ హెచ్చరించారు. డక్కిలి మండలము వెలుగు కార్యాలయము లోని డక్కిలి మండల సమాఖ్య లోని 27 గ్రామ సంఘాలలో జరిగిన నిధుల దుర్వినియోగం రూ. 1,05,68,405/-ల పై విచారణ జరిపిన అనంతరం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబందిత సిబ్బంది 7 మంది పై తగు చర్యల నిమిత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా …

Read More »

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాబ్ మేళా ప్రారంభోత్సవంకు-ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రభావతి, పిడి, డి ఆర్ డి ఏ మరియు మరో అతిథిగా రాధమ్మ, పిడి, మెప్మా తిరుపతి జిల్లా. ఈ కార్యక్రమానికి అధ్యక్షలుగా డి ఎస్ డి ఓ , ఏపీ ఎస్ ఎస్ డి తిరుపతి, వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 03-09-2024 అనగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తిరుపతిలోని నేషనల్ అకాడమీ …

Read More »

సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించండి…

-జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. నేటి మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం పై పై నెడ్ క్యాప్ డెవలప్మెంట్ అధికారి దిలీప్ కుమార్ …

Read More »

అప్రెంటిస్ శిక్షణ కొరకు అప్రెంటిస్ షిప్ మేళా సద్వినియోగం చేసుకోండి…

-ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ నందు పాస్ అయిన విద్యార్థులకు పరిశ్రమల యందు అప్రెంటిస్ శిక్షణ కొరకు అప్రెంటిస్ షిప్ మేళా సద్వినియోగం చేసుకోండి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ నందు పాస్ అయిన విద్యార్థుల కొరకు తిరుపతి జిల్లా ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందిన పరిశ్రమల యందు అప్రెంటిస్ కల్పించబడునని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్కిల్ ఇండియా మేకిన్ ఇండియా పిలుపు మేరకు …

Read More »

పిల్లలకు బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలి…

-పిల్లలు మెచ్చి ఇష్టంగా తినేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం రుచికరంగా ఉండేలా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ పాటిస్తూ పౌష్టికాహారం నాణ్యతగా శుచిగా అందించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు మెచ్చి ఇష్టంగా తినేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం రుచికరంగా, శుచిగా ఉండేలా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ ఉండేలా బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం …

Read More »

హెలికాప్టర్ ద్వారా ఆహార పంపిణీ

-స్పెషల్ ఆఫీసర్లుగా ఒక ఆఫీసర్, వార్డ్ సెక్రటరీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలకు ఆహారం చేసేటట్టు చూసుకోవాలని బోట్ల సహాయంతోనే కాకుండా హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహారం పంపించేటట్టు చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు, మంగళవారం క్రెడాయ్ విజయవాడ వారు తయారుచేసిన ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీకు హెలికాప్టర్ ద్వారా కూడా భోజనం పంపిణీ చేస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వార్డ్ సెక్రటరీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఆహారం …

Read More »

సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు. రెండో ఘాట్ రోడ్డులోని ఆల‌యంలో… రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు మూలవర్లకు అభిషేకం …

Read More »

విలక్షణ దార్శనిక నాయకుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నారావారిపల్లె నుంచి వచ్చిన దివ్య తెలుగుతేజం నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేడు 30వ ఏటలో అడుగు పెడుతున్నారు! ఆర్ధికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయడం చంద్రబాబు ప్లస్ పాయింట్! 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయి కుర్రాడిగా అసెంబ్లీలో అడుగు పెట్టి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయిన చంద్రబాబు భవిష్యత్ ముఖ్యమంత్రి అని అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండరు ఒక్క వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మినహా! కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు, ఎన్టీఆర్ కు …

Read More »

బాపట్ల జిల్లా ముంపు గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బాపట్ల జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బొమ్మనవాని పాలెం, కొల్లూరు, పెద్ద లంక, అన్నవరపు లంక, ఈపురు లంకతో పాటు ఇతర ముంపు గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణ నది నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో బాపట్ల పరిధిలో ఉన్న మొత్తం 9 లంక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు …

Read More »