-స్వామి సేవానందజీ మహారాజ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనసు నిరంతరము మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే తద్వారా మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేయగలుగుతామని రాజమండ్రి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ డైరెక్టర్ స్వామి సేవానందజీ మహారాజ్ పేర్కొన్నారు. శుక్రవారంరాజమండ్రి కేంద్ర కారాగారంలో ” స్వామి వివేకానంద చికాగో” లో ఉపన్యాస దినోత్సవ సందర్భంగా ఖైదీలకు మానసిక పరివర్తన ప్రేరణ ఉపన్యాసాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో సేవానందజీ మహారాజ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి సంకల్ప బలం ఉంటే ఏ …
Read More »Monthly Archives: September 2024
వ్యక్తుల, సాంస్కృతిక నేపధ్యంలో పర్యటక రంగం అభివృద్ది సాధ్యం
-రాష్ట్ర దేశ ఆర్ధిక మూలలు బలోపేతం లో పర్యటక పాత్ర కీలకం -కలెక్టరు ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడపడం ద్వారా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం సాధ్యపడగలదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక నన్నయ యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యక్తుల, సాంస్కృతిక, సామాజిక …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు స్థానిక కందుకూరి రాజ్యాలక్ష్మీ మహిళ కళాశాల నందు విధ్యార్ధినులకు మహిళ చట్టాలు మరియు రాజ్యాంగ పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ప్రకాష్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగ విలువల పట్ల ప్రతీ ఒక్కరూ గౌరవ భావం కలిగి ఉండాలన్నారు. ప్రాధమిక హక్కులను కాపాడుకోవడంతో పాటు భాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, అప్పుడే దేశం ప్రగతి బాటలో నడుస్తుందని అన్నారు. …
Read More »పసుపు, మిరప, అశ్వగంధ, ఆముదం పంటలపై విస్తృతంగా పరిశోధనలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకుతో పాటు పసుపు, మిరప, అశ్వగంధ, ఆముదం పంటలపై విస్తృతంగా పరిశోధనలు చేపట్టే దిశగా అనేక కార్యాచరణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని NIRCA (CTRI) డైరెక్టర్ డా. మాగంటి శేషు మాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సాధికార సంస్థ – ప్రకృతి వ్యవసాయం విభాగం (APCNF) వారితో అనుసంధానంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను – NIRCA వారి సహకారంతో మార్కెటింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ …
Read More »డివిజన్ పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సాంకేతిక శిక్షణా సదస్సు
-ప్రస్తుత ఖరీఫ్ సీజన్ తాత్కాలిక సేకరణ లక్ష్యం 2.30 లక్షల మెట్రిక్ టన్నులు -జిల్లా వ్యాప్తంగా 220 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు -గత ఖరీఫ్ కంటే క్వింటాల్ కు రూ.117 లు అధిక ధర చెల్లింపు -జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో సమన్వయ శాఖల దిశా నిర్దేశనం -ఆర్ ఎస్ కె వారీగా గన్ని బ్యాగుల కేటాయింపులు పూర్తి -శిక్షణాకార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి -జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో …
Read More »చంద్రగిరి కోట నందు ప్రపంచ పర్యాటక దినం ఘనంగా నిర్వహణ… జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలు:జెసి శుభం బన్సల్
చంద్రగిరి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, జిల్లా కలెక్టర్ సారధ్యంలో జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని జెసి శుభం బన్సల్ పేర్కొన్నారు, శుక్రవారం ప్రపంచ పర్యాటక దినం పురష్కరించుకుని చంద్రగిరి క్లాక్ టవర్ సెంటర్ నుండి చంద్రగిరి కోట వరకు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో, ప్రజలతో కలిసి హెరిటేజ్ వాక్ ను జెసి గారు సంబంధిత అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించి …
Read More »జిల్లాలో అం.ప్ర రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేశలి అప్పారావు తిరుమల, తిరుపతి పర్యటన
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు ఈ నెల 29, 30 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29 న ఉదయం 8 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయం నుండి బయలుదేరి ఉదయం 9.30 తిరుపతి చేరుకుని అనంతరం రోడ్డు మార్గాన తిరుమల చేరుకొని బస చేస్తారు. 30 వ తేది ఉదయం తిరుమల …
Read More »తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 27-09-2024 అనగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ (SV Polytechnic College,Tirupati)నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా వై ద్వారకనాథరెడ్డి గారు,ప్రిన్సిపాల్ ఎస్వీ పాలిటెక్నిక్, తిరుపతి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి …
Read More »ఈ నెల 28, 29 తేదీలలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదు
-ఈనెల 29న జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యుల తిరుపతి జిల్లా పర్యటన -అక్టోబర్ నెల 1 నుండి 8వ తేదీ వరకు నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటన: జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ గారు ఈ నెల సెప్టెంబర్ 28,29 తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని, అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ మరియు నేషనల్ లెవెల్ …
Read More »తితిదే లడ్డూ వివాదానికి స్వస్తి పలకాలి
-సిట్ దర్యాప్తులో దోషులపై కఠిన చర్యలు చేపట్టాలి -అందరివాడైన వెంకటేశ్వర స్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు -తిరుమలకు జగన్ వెళ్తే అపవిత్రమనే వ్యాఖ్యలు తగదు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలు హుందాతనంగా వ్యవహరించి, ఈ అంశానికి స్వస్తిపలికేలా చూడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. సిట్ దర్యాప్తులో ఎంతటి పెద్దవారున్నారని తేలినప్పటికీ, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, మతపరమైన వివాదాలకు తెరదించాలని కోరారు. …
Read More »
Prajavartha Online Telugu News