Breaking News

Monthly Archives: September 2024

ప్రజా,ప్రభుత్వ , ప్రైవేట్ రంగ భాగస్వామ్య (పి.పి.పి.పి) సహకారoతో పర్యాటక రంగ అబివృద్ధికి కృషి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాను పర్యాటక రంగo అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో పర్యా టక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యా …

Read More »

SIHMCT & AN, తిరుపతి స్కిల్ కాలేజీ విద్యార్ధులకు తిరుపతి కలెక్టర్ చే సర్టిఫికెట్స్ ప్రధానం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతీ, యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం “సీడప్ (SEEDAP)” మరియు “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ(APSSDC)” వారి ఆధ్వర్యంలో *“దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY)” ద్వారా తిరుపతిలోని “స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మ్యానేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ (SIHMCT & AN)” నందు “స్కిల్ కాలేజ్” స్థాపించబడింది. SIHMCT & AN, తిరుపతి నందు డెమి చెఫ్ ది …

Read More »

స్వచ్ఛతా హి సేవ కార్యక్రమo పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి

-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ -సెప్టెంబర్14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హి సేవ కార్యక్రమo పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి …

Read More »

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో సంభవించిన వరదలు, స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కలెక్టరేట్ నుండి సిఎస్ వీడియో …

Read More »

సెక్రటరీలతో పాటు బైకు మీద ప్రయాణించి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మిక తనఖి

-వ్యర్థాలను సత్వరమే తీసేయాలి -కమిషనర్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెక్రటరీలతో పాటు బైకు మీద ప్రయాణించి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మిక తనఖి నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని వ్యర్ధాలను తరగతిని తీసేయాలని వరద ప్రభావిత ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన గుణదల, సింగనగర్, శాంతినగర్,సన్రైజ్ కాలని, పాత …

Read More »

పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-వ్యర్థాలను సత్వరమే తీసేయాలి -కమిషనర్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని వ్యర్ధాలను తరగతిని తీసేయాలని వరద ప్రభావిత ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం తన పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన గుణదల, సింగనగర్, శాంతినగర్,సన్రైజ్ కాలని, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట, పైపులు రోడ్డు, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, రామరప్పాడు, కండ్రిక, వాంబే కాలనీ, ఉడా …

Read More »

సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో బుడమేరు వరదల నుండి విజయవాడ నగరం సత్వరంగా కోలుకుంటున్నందుకు, సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరంలో ఇటీవల వచ్చిన బుడమేరు వరదలను, విజయవాడ నగరపాలక సంస్థ దిగ్విజయంగా వరద ప్రభావం నుండి బయటపడింది. వచ్చిన వరద ఉధృతి ఎక్కువైనప్పటికీ, దాని ప్రభావం విపరీతంగా ఉన్నప్పటికీ, తక్కువ సమయంలో వరద …

Read More »

మరిన్ని FTSCs లను ఏర్పాటు చేయాలి… : Dr B కీర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “వాసవ్య మహిళా మండలి” అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం కోసం మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం అప్పీల్స్ నివేదిక ‘ఫాస్ట్ ట్రాకింగ్ జస్టిస్ కేసులు అసంపూర్తిగా పేరుకుపోయి ఉండటాన్ని తగ్గించడంలో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల పాత్ర ఇతర కోర్టులు మరియు పోస్కో కేసులతో పోలిస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చాలా సమర్థవంతంగా ఉన్నాయని చూపిస్తుంది. అన్ని FTSCs లను పనిచేసేలా చేసి, జాబితాకు మరో 1000 మందిని చేర్చాలని నివేదిక సిఫార్సు చేసింది, ఇది …

Read More »

ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావుకు ప్రతిష్టాత్మక పురస్కారం

– అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నుంచి గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డు – లక్నోలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా పురస్కార ప్రదానం – అవార్డు అందుకున్న అనంతరం బెంగళూరులో జరిగిన సదస్సులో కాలి పుండ్లకు ప్రత్యామ్నాయ చికిత్సలపై ప్రసంగించిన డాక్టర్ సదాశివరావు – అవార్డు లభించిన సందర్భంగా డాక్టర్ యలమంచి సదాశివరావుకు ఆరిజన్ హాస్పిటల్లో ఘన సత్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహ వ్యాధి చికిత్సా రంగంలో దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్న ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ …

Read More »

ప్రాణం అరచేతిలో పట్టుకొని బయటపడ్డారు

-ప్రతిఒక్కరు సహాయంగా నిలవాలి – వరద బాధితులను ఆదుకోవాలి ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాల కారణంగా ముంపుకు గురై తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా నష్టపోయినా వరద భాదితులకు ప్రతిఒక్కరు సహాయంగా నిలవాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక చిట్టినగర్ లోని కలరా హాస్పిటల్ సమీపంలో గల వియంసి కాలనీలో గురువారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎ విద్యాసాగర్ ఆధ్వర్యంలో …

Read More »