Breaking News

Monthly Archives: September 2024

జిల్లాలో కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం

గన్నవరం/పెనమలూరు/నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల జిల్లాలో సంభవించిన అధిక వర్షాలు, వరదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుండి ప్రత్యేక బృందం రానున్నదని, అందుకు వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. రేపు బుధవారం 11వ తేదీన జిల్లాలో గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, నందివాడ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆయా మండలాల్లోని …

Read More »

వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒకరోజు జీతాన్ని విరాళం గా ఇచ్చారు. ఈ మొత్తం రూ. 10,61,81,614 లను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… వరద …

Read More »

వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల సేవ‌లందించేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు

-5 ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల యాజ‌మాన్యాల‌తో ఎన్టీఆర్ క‌లెక్ట‌రేట్లో స‌మావేశ‌మైన మంత్రులు నారాయ‌ణ‌, స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 42 మంది డాక్ట‌ర్లు, స్పెష‌లిస్టులు, పీజీ స్టూడెంట్లను పంపించేందుకు అంగీకారం -వారం రోజుల పాటు ప్ర‌త్యేక వైద్య శిబిరాల్లో సేవ‌లందించ‌నున్న ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు ఇప్ప‌టికే ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 30 మంది చొప్పున వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో సేవ‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల సేవ‌ల్ని అందించేందుకు ప్రైవేట్ మెడిక‌ల్ …

Read More »

సమగ్ర శిక్షాలో ఉద్యోగాలేవీ భర్తీ చేయలేదు

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (NDEAR) ఆధ్వర్యంలో DIKSHA & UNICEF కౌన్సిలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను నమ్మవద్దని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు సెంట్రల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, కేజీబీవీ, కేంద్రీయ విద్యాలయాలు, మున్సిపల్ హైస్కూల్, ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగ అవకాశం …

Read More »

జిల్లా కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించి అభినందించిన యోగాసభ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదల విపత్తును జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను, ఆస్తులను కాపాడారని మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ యోగా గురువులు గుర్నాథ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని నడక మిత్ర మండలి భవనంలో ఆంధ్రప్రదేశ్ యోగ సభ మచిలీపట్నం ఆధ్వర్యంలో యోగ సభ్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులను, ప్రభుత్వ అధికారులను ఘనంగా సన్మానించారు. తొలుత యోగ గురువు గురునాధబాబు …

Read More »

వరద బాధితుల సహాయార్థం అర్బన్ కంపెనీ యాప్ వినియోగం పై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ డైరెక్టర్ MEPMA N. తేజ్ భరత్, IAS మంగళవారం విజయవాడ వాంబే కాలనీలో ఉన్న కామన్ యుటిలిటీ సర్వీస్ సెంటర్‌లను సందర్శించారు. వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన అర్బన్ కంపెనీ యాప్ ను ఎలా వినియోగించుకోవాలో తగు సూచనలు ఇచ్చారు. వాంబే కాలనీ విజయవాడ లో ఈరోజు వరద బాధిత ప్రాంతాలలో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ సామాను వాటి వివరాలను యాప్ లో అప్లోడ్ చేసిన సిబ్బంది వచ్చి రిపేరు చేసి వెళ్తారు …

Read More »

వరద బాధితులకు మెప్మా సహాయం మరియు విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఐఏఎస్ ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలు అధికారులతో చర్చలు జరిపించి తగు సూచనలు ఇస్తున్నారు వరద బాధితులు మొదటి రోజు నుంచి ఈరోజు 9వ రోజు వరకు అన్ని రంగాలలో అన్ని విషయాలలో త్వరగా చూపుతూ దగ్గర ఉండి ఉంగరాధికారులకు సూచనలు చేసి అవి కచ్చితంగా అమలు అయ్యేలాగా వరద బాధితులకు అన్ని విధాల ఆహార పదార్థాలు పాలు వాటర్ …

Read More »

ఎక్సైజ్ ఉద్యోగుల రూ.2.50 కోట్ల విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల జరిగిన వరదముంపు కారణంగా నష్టపోయిన బాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 2.50 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. మంగళవారం ఉదయం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కమీషనర్ నిశాంత్ కుమార్, డిజియం ఏవీ కృష్ణప్రసాద్ ల సమక్షంలో విరాళం చెక్ ను ఎన్ టీ అర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఎపిఎన్జీఓ అసోసియేషన్ ద్వారా ఇటీవల ముఖ్యమంత్రి సహాయనిధికి ఎక్సైజ్ డిపార్టుమెంటు …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో 100% పునరుద్ధరించిన కుళాయి నీటి సరఫరా

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లో, విజయవాడ నగర పాలక సంస్థ ద్వారా సరఫరా అవుతున్న 77540 కుళాయి నీటిని కనెక్షన్లను 100% పునరుద్ధరించినట్టు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో 77,550 కుళాయి నీటి కనెక్షన్ ను విజయవాడ నగరపాలక సంస్థ 100% పునరుద్ధరించినప్పటికీ ప్రజలందరూ కేవలం వాడుటకు …

Read More »

ప్రభుత్వంపై విషం చిమ్మడమే వైసీపీ పనిగా పెట్టుకుంది…గతంలో వారు చేసిన పాపాలే ప్రజలకు నేడు శాపాలుగా మారాయి

-సర్వశక్తులు ఒడ్డి ప్రజల్ని ఆదుకున్నాం…9 రోజులుగా ప్రజల కోసం కష్టపడుతున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు -వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. బాధితులను కలసి వారితో మాట్లాడారు. వరద పరిస్థితులపై కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ …

Read More »