Breaking News

Monthly Archives: September 2024

28 నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక 14,19,065 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ఉదయానికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,19,065 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 9,637 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 863 మంది దరఖాస్తు చేసుకోగా, 723 ధరఖాస్తుదారులకు 7,830 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామని మీనా …

Read More »

ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

– ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం. – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పరిసర గ్రామాల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా భరోసా కల్పిస్తోందని.. వరద కారణంగా ఇళ్లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయని, వీటిని మరమ్మత్తు చేయించుకునే విషయంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో …

Read More »

వరద సహాయ చర్యల పర్యవేక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ కి అధిక ప్రాధాన్యతగా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని వరద సహాయ చర్యల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి కె.కన్నబాబు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పర్యవేక్షణలో ఉన్న 62వ డివిజన్ లోతట్టు ప్రాంతాల్లో జేట్టింగ్ ఇంజిన్ల ద్వారా నీటిని బెయిల్ అవుట్ చేస్తున్న ప్రాంతాలను ప్రత్యేక అధికారి పరిశీలించి, అధికారులుకు తగు ఆదేశాలు జాఈ చేశారు. తొలుత ప్రత్యేక …

Read More »

వరద బాధితులకు అండగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

– సీఎం సహాయ నిధికి డాక్టర్ జి. శరత్ బాబు రూ. 5 లక్షల విరాళం – వరద బాధితులైన తమ హాస్పిటల్ సిబ్బందికి రూ. 6 లక్షల సహాయం – రూ. 5 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసిన డాక్టర్ జి. శరత్ బాబు, డాక్టర్ జి. ప్రశాంతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి …

Read More »

వరధ బాదితుల కు బిజెపి అండ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరదల్లో ఇబ్బంది పడుతున్న అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు బిజెపి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ నిర్వహించారు.అమెరికా దేశం లో కాలిఫోర్నియా లో స్థిరపడిన అమర్నాథ్ రెడ్డి విజయవాడ లో వరద బాధితుల కోసం సహకారం అందించాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సూచనలు మేరకు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు.. చీర, లుంగీ, టవల్, దుప్పటి లతో కూడిన 200 కిట్లను పంపిణీ …

Read More »

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ…

కొవ్వూరు, ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది ప్రవాహం ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని రెండు రోజుల తరువాత నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ. నరసింహా కిషోర్ లు విజ్ఞప్తీ చేశారు. మంగళవారం ధవలేశ్వరం బ్యారేజీ, కొవ్వూరు ప్రాంతాల్లో ఎస్పీ డీ నరసింహా కిషోర్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ లతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఏడు గంటలకు …

Read More »

వరద ఉధృతి నేపధ్యంలో ముంపు ప్రాంతాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలింపు

-ఇరిగేషన్ పరిథిలో చేపట్టవలసిన అత్యవసర పనులపై సమీక్షా -వరదలు పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం -కలెక్టర్ పి ప్రశాంతి, జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ హెచ్చరికలు, గోదావరి కి వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు, ముంపు ప్రాంతాల్లో వారిని సమన్వయ శాఖల అధికారులతో కలిసి రెవిన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు, వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికల జారీ చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి. …

Read More »

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

-సాయంత్రం నాటికి బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల దాటే అవకాశం -గోదావరీ నదికి బుధవారం ఉదయం 12 నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం -రేపు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం -గణేష్ నిమజ్జనం కు ఏర్పాట్లు పూర్తి చేశాం -వరద ఉధృతి నేపధ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించం -ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం కు విగ్రహాలు అందచెయ్యాలి -జిల్లా ప్రజలకు కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు “3వ విడత బట్టల పంపిణీ” మంగళవారం గమీలా బజార్, ఆటోనగర్ నందు 150 మందికి బట్టలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. రూట్స్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయ భాస్కర్ మాట్లాడుతూ ఇక్కడ చాలామంది జ్వరాలతో బాధపడుతూ ఇంటిదగ్గరే వుంటున్నారు. వీరందరికి 11వ తారీకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు “ఉచిత వైద్య శిబిరం” నిర్వహించి మందులు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో …

Read More »

ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం సద్వినియోగం చేసుకుని పాఠశాలలు బలోపేతం కావాలి

-విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పిఎం శ్రీ పాఠశాలలు ఉండాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న ఉరందూరు జడ్పీహెచ్ఎస్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కోనాటి సురేష్ కు జిల్లా యంత్రాంగం తరపున సన్మానం చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM …

Read More »