Breaking News

Monthly Archives: September 2024

కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నరని, …

Read More »

కులగణనతోనే బీసీల హక్కులు, రాజకీయ మనుగడ సాధ్యం

-మహాధర్నాతో కేంద్ర, రాష్ట్ర సర్కారులపై తీవ్ర ఒత్తిడి తెస్తాం, స్కిల్ సెన్సస్ కాదు, బీసీల బాగుకోసం కాస్ట్ సెన్సస్ కావాలి -అందుకే అక్టోబర్ 9 న విజయవాడలో బీఎస్పీ, బీసీ సంఘాల మహాధర్నా -బీఎస్పీ ఏపీ రాష్త్ర కోఆర్డినేటర్, మాజీ డీజీపీ డా పూర్ణచంద్ర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడు కాన్షిరాం చేప్పినట్టు, బీసీల సమస్యే దేశ సమస్య, ఎందుకంటే దేశ జనాభాలో సింహభాగం ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, నిధులు, నియామకాలు, హక్కులు, ఇవన్నీ దామాషా ప్రకారం ఆందట్లేదు. …

Read More »

BEE and EESL Unite to Boost Industrial Energy Efficiency with Innovative Technologies

-Innovative Energy Solutions for PAT Industries Phased Deployment and Demonstration of Technologies Driving Energy Efficiency and Sustainability -DEEP -A Major Pilot Project Focusing on Emerging Technologies in the Industrial Sector -Andhra Pradesh Secures Lion’s Share with 3 Out of 7 Pilot Projects in Southern States, Accelerating Energy Efficiency with Cutting-Edge Technologies Vijayawada, Neti Patrika Prajavartha : In a significant move …

Read More »

విద్యార్థులకు నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్ పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు

-విద్యతోనే ఏదైనా సాధ్యం అంటున్న పూర్వ విద్యార్థులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం ఫెర్రీలో గల విజయ శక్తి విద్యాలయం వరదలతో పూర్తిగా నీట మునిగింది. దీంతో విద్యార్థుల పుస్తకాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోయాయి.మరి కొంతమంది విద్యార్థుల బ్యాగుల లో ఉన్న పుస్తకాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఈ విషయంపై విజయ శక్తి ప్రధానోపాధ్యాయురాలు తులసి తమ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులకు సమాచారం చేరవేయగా ఆ స్కూల్లో చదువుతున్న 260 మంది విద్యార్థులకు టెస్ట్ బుక్స్, మరియు నోట్ బుక్స్ …

Read More »

సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధనలో ఎపి ముందడుగు

-గర్భస్థ, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల -కౌమార ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి -అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసిందని అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శనివారం విజయవాడలోని జిఆర్టి గ్రాండ్ హోటల్లో జరిగిన రాష్ట్రీయ కిషోర్ స్వాస్త్య కార్యక్రమం (ఆర్కెఎస్కె), కౌమార బాలబాలికల కౌన్సిలర్లకు శిక్షణకు సంబంధించిన (ఆర్ఎంఎన్ సిహెచ్ +ఎ) శిక్షణా కార్యక్రమంలో …

Read More »

వరద బాధితులకు ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, మచిలీపట్నం వరద బాధితులకు నిత్యావసరులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. శనివారం బీసెంట్‌రోడ్డులోని ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో వరదల బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, మచిలీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇటీవల బుడమేర వరదల వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితులలో ఎంతో మంది సహకారాలు అందజేస్తున్నారు అందులో భాగంగా ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ …

Read More »

ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం.. బాలికలను చదివిద్దాం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలను ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన  “బేటి బచావో – బేటి పడావో” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ,  బాలల …

Read More »

ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలి…

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి అన్నారు. కృష్ణజిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మొవ్వలో నిర్వహించిన మన ఇల్లు- మన గౌరవం హౌసింగ్ లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గృహాలన్నీ పూర్తిచేసేలా కృషి చేస్తుందన్నారు. గతంలో …

Read More »

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయడం జరుగుతుంది

-రాబోయే మూడు నెలలల్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు 25 లక్షల రూపాయలకు పెంపు చేయడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. -అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తాను -దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేసి …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ

-రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి…వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై …

Read More »