-ఉచిత న్యాయ సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్. 15100 – చైర్ పర్సన్ కంఫోర్త్ ఎడిషనల్ జిల్లా జడ్జి తణుకు -డి. సత్యవతి. కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల అమానుషంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్ పర్సన్ కంఫోర్త్ ఎడిషనల్ జిల్లా జడ్జి తణుకు, డి. సత్యవతి అన్నారు. ఏబీఎన్, పీఆర్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్వర్యంలో శనివారం జాతీయ కమిషన్ మహిళల కోసం న్యాయ …
Read More »Daily Archives: October 5, 2024
ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమం వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై సిఎం సీరియస్
-కఠిన చర్యలకు వెనుకాడవద్దని గునుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక విధానంపై సామాజిక మాధ్యమం వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా పారదర్శక విధానంలో రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందిస్తున్నప్పటికీ, ప్రజలను తప్పుదారి పట్టించేలా జరుగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ …
Read More »ప్రశాంతం గా ముగిసిన మూడవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
– విశాఖలో పరీక్షా కేంద్రాలను సందర్శించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS,. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా మూడవ రోజు అనగా 05/10/2024 తేదీన ఇంగ్లీష్ మరియు హిందీ స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21844 మందికి గాను 18932 మంది అభ్యర్థులు అనగా 86.66 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 77 సెంటర్లలో జరిగిన స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ మరియు హిందీ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు …
Read More »ఇంద్రకీలాద్రి దుర్గా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) మూడవ రోజు అయిన అన్నపూర్ణ దేవిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కె ఎస్ రామారావు సుజనాకు స్వాగతం పలికారు .వేదపండితులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా మీడియాతో మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు . మూడో రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. – …
Read More »ఇసుక త్రవ్వకాలు, సరఫరా పై కలెక్టరు టెలి కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీచ్ ల వారీగా లభ్యత ఉన్న ఇసుక వివరాలు ఆన్లైన్ లో ప్రతిభంబించాలని, కేటాయింపు చేసి ఇసుక త్రవ్వకాలు ప్రారంభించని బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు స్థానంలో వేరొకరికి కేటాయించి రవాణా కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి ఇసుక సరఫరా, రెవిన్యూ తదితర అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక బుకింగ్ …
Read More »కోరుకొండ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు పి .ప్రశాంతి
-సాయంత్రం కలెక్టరేట్ కు సిబ్బంది -వొచ్చి వ్యక్తిగత వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో నిబద్ధత, జవాబుదారీ తనం కలిగి ఉండాలని, నిర్లక్ష్య వైఖరి వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోరుకొండ తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, హజరు …
Read More »గుంటూరు నగరంలో రోడ్ల మీద ప్యాచ్ వర్క్ లను వెంటనే చేపట్టాలని, ప్యాచ్ వర్క్ కి ముందు, తర్వాత ఫొటోలతో ఫైల్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్ల మీద ప్యాచ్ వర్క్ లను వెంటనే చేపట్టాలని, ప్యాచ్ వర్క్ కి ముందు, తర్వాత ఫొటోలతో ఫైల్ మెయిన్టైన్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగి అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ పెద్ద పలకలూరు రోడ్, జెకెసి కాలేజి రోడ్, పట్టాభిపురం, విద్యా నగర్ మెయిన్ రోడ్, కెవిపి కాలనీ రోడ్, నల్లచెరువు రోడ్, జిటి రోడ్ లను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి ప్యాచ్ వర్క్ లపై …
Read More »వ్యర్ధాల నిర్వహణ పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టినప్పుడే పర్యావరణ పరిరక్షణ, రోజువారి ఉత్పత్తి
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాల నిర్వహణ పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టినప్పుడే పర్యావరణ పరిరక్షణ, రోజువారి ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి. కృష్ణయ్య తెలిపారు. శనివారం నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, వివిధ మునిసిపాలిటీల కమిషనర్లు, ప్రజారోగ్య అధికారులతో కలిసి చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత జిందాల్ …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కొనకళ్ల నారాయణరావు
– కూటమి ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచిరోజులు.. – కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల సారథ్యంలో ఆర్టీసీ బలోపేతం.. – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం.. – కొల్లు రవీంద్ర, రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని.. కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల నారాయణరావు సారథ్యంలో ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర మైన్స్ జియాలజీ మరియు …
Read More »ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) చైర్మన్ గా డా. నూకసాని బాలాజీ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్ నందుగల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రధాన కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే ఏపీ టీడీసీ చైర్మన్ గా నియమించబడ్డ డా. నూకసాని బాలాజీ వేద పండితుల ఆశీర్వచనాలతో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు పండుగ వాతావరణం మధ్య బాధ్యతలు స్వీకరించారు. విద్యాధికుడు, సౌమ్యుడి గా పేరున్న డాక్టర్ నూకసాని బాలాజీ ప్రకాశం జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావడం, జిల్లాలో అత్యంత ప్రజాదరణ …
Read More »
Prajavartha Online Telugu News