-ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం మరియు అవగాహనపై అవార్డులు -ప్రతి కేటగిరీలో ఒకటి వంతున నాలుగు కేటగిరీల్లో అవార్డులు -ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా(టెలివిజన్) -ఎలక్ట్రానిక్ మీడియా(రెడియో),ఆన్లైన్(ఇంటర్నెట్,సోషల్)మీడియా -ఎంట్రీలను వచ్చే డిశంబరు 10వతేదీ లోగా భారత ఎన్నికల సంఘానికి పంపాలి -2025 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ఓటర్ల చైతన్యం మరియు అవగాహన ప్రచారంలో ఉత్తమంగా కృషి …
Read More »Monthly Archives: October 2024
పరిశ్రమల అవసరాల మేరకు మానవ వనరుల మ్యాపింగ్ ద్వారా జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటిఐ కాలేజీలలో, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో కోర్సు పూర్తి చేసుకుంటున్న వారికి వారి ప్రాంతాలకు దగ్గరలోని పరిశ్రమలను గుర్తించి వాటికి అవసరమైన మానవ వనరులను అందించేలా యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలని, సదరు మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, మెప్మ , …
Read More »జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని, నిర్మాణ పనులు నిర్దేశిత గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, …
Read More »ఎమ్మెల్యే సుజన చౌదరి ఆదేశాలతో సైడ్ డ్రెయిన్ పనుల ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 49వ డివిజన్ పరిధిలోని పెనుమాక దేవదాసు వీధిలో బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానిక మహిళలతో కలిసి సోమవారం సైడ్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాల మేరకు నాలుగున్నర లక్షల వ్యయంతో పెనుమాక దేవదాసు వీధిలోని సైడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులలో నాణ్యత, ప్రమాణాలు పాటించి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుజనా ఆదేశించారన్నారు. …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంచడమే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రధాన లక్ష్యం
-సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు -రాష్ట్రంలో 9 చోట్ల ఆరు రోజుల పాటు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ -దేశంలోనే తొలిసారి జిల్లాల గ్రేడ్ 1,గ్రేడ్ 2 ఉపాధ్యాయులకు శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్ 1, 2 ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి శిక్షణ ఇవ్వడంలో దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఘనత దక్కిందని, దేశ విద్యావిధాన చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని సమగ్ర శిక్షా …
Read More »ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా చివరి రోజు అనగా 21/10/2024 తేదీన ఉదయం, పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో మధ్యాహ్నం పేపర్-2బి ప్రత్యేక విద్య విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 11877 మందికి గాను 9844 మంది అభ్యర్థులు అనగా 82.88 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 38 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 9441 మందికి గాను 7886 మంది అనగా 83.53 శాతం …
Read More »తిరుపతి నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పకడ్బందీ చర్యలు
-ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆధునికీకరించిన 17 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. -ఇప్పటికే విధులలో ఉన్న 17 వాహనాలకు అదనంగా GPS సిస్టం, సైరన్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ఫ్లాష్ లైట్, బ్రీత్ అనలైజర్, అత్యాధునిక టెక్నాలజీతో ఆధునికీకరించి పునః ప్రారంభం. -తిరుపతి నగరాన్ని ఏడు సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్ కు ఈ వాహనాలు కేటాయింపు. -పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వీరి పనితీరును పర్యవేక్షణ. -నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే …
Read More »సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి
-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, తాడేపల్లి గూడెం వారీ ఆధ్వర్యంలో 13 మంది దివ్యాంగులకు వినికిడి, ఉపకరణాలు పంపిణి కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దివ్యాంగులకి కాలిపార్స్, వినికిడి పరికరాలు తదితరాలు పంపిణి చేసి మరింత మందికి స్ఫూర్తి నివ్వడం జరిగిందన్నారు. ఇటువంటి సమాజ …
Read More »వీధి విక్రయదారులకు ఆర్థిక సహాయం చేయాలి
-బుడమేరు ముంపు లో విశేష సేవలు చేసిన పారిశుద్ధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని జి. కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర కి మెమోరండం అందజేసిన నగర ఏఐటీయూసీ నాయకులు .ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తూ ఇటీవల వచ్చిన బుడమేరు ముంపు వలన మన నగరంలోని 32 డివిజన్లు జలదిగ్బంధమయ్యాయి అనే విషయం మీకు తెలిసినదే. రాష్ట్ర ప్రభుత్వము నష్టపోయిన …
Read More »ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్రజలకే కాదు..వైసిపి నాయకులకి నమ్మకం కలిగింది :ఎంపి కేశినేని శివనాథ్
-సెంట్రల్ లో వైసిపికి ఊహించని షాక్. -వైసిపి వీడిన ముగ్గురు కార్పొరేటర్లు, -భారీ సంఖ్యలో వారికి మద్దతుగా నాయకులుకార్యకర్తులు -వైసిపి కార్పొరేటర్లు,నాయకులకి సాదరస్వాగతం పలికిన ఎంపి, ఎమ్మెల్యే బొండా -నగరాభివృద్ధి కాంక్షించే నాయకులకు మాత్రమే స్వాగతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో జగన్ పాలన ఆలోచన తీరుతో రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు…వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా విసిగిపోయారు.ఇటీవల విజయవాడను వరద ముంచెత్తిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు, వైసిపి ఎమ్మెల్యే జగన్ ప్రవర్తించిన విధానం చూసి …
Read More »
Prajavartha Online Telugu News