Breaking News

Monthly Archives: October 2024

సమన్వయంతో ముందుకు వెళ్దాం

-కూటమినేతల సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) కూటమినేతలు, కార్యకర్తలతో భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుజన చౌదరి మాట్లాడుతూ పశ్చిమ ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన …

Read More »

డ్రోన్ల ద్వారా వైద్య సేవలు ప్రారంభించిన మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధన్వంతరి జయంతి & 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకం విస్తరణను మరియు బహుళ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు కింద ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విభాగం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద AIIA నుండి …

Read More »

మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ప్రైస్ అవార్డు ను అందుకున్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా వారి ఆధ్వర్యం లో జరిగిన ప్రైస్ అవార్డ్స్ 2023-24 పురస్కారాలలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ చేతులు మీద ప్రైస్ అవార్డు ను విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యాన చంద్ర మంగళవారం ఉదయం తుమళ్లపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో మెగా అండ్ మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీ లో విజయవాడ నగరపాలక సంస్థ కు ఈ అవార్డు దక్కింది.  కేంద్ర ప్రభుత్వం …

Read More »

విశాఖపట్నంలో IMPCC సమావేశం చేపట్టిన పత్రికా సమాచార కార్యాలయం

-IMPCC ఔట్‌రీచ్ కార్యకలాపాల సమావేశం ద్వారా ప్రజలకు చేరువ కావడంలో సమన్వయ మరియు సామూహిక ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అఖిల భారత రేడియోలో ఈ రోజు ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (IMPCC) సమావేశం జరిగింది. పత్రికా సమాచార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ సమావేశానికి అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయ) పీఐబీ ఏపీ ప్రాంతం, రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజిందర్ చౌదరి మాట్లాడుతూ, ఐఎంపీసీసీ సమావేశం మెరుగైన …

Read More »

ఘనంగా 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా ది మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌, సంస్కార్‌ ఫౌండేషన్‌ మరియు పార్థ ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలో 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ, ధన్వంతరి హోమం, లక్ష్మీ పూజ, అభిషేకం జరిగింది. కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా పాల్గొన్న యం.ఎల్‌.సి. డా.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధన, పరిశీలన ద్వారా ప్రపంచానికి ఆయుర్వేదంని పరిచయం చేయవచ్చు అన్నారు. …

Read More »

బాలలు సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి

-కేసలి అప్పారావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో బాలలు అందరూ సోషల్ మీడియా కు మరియు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది ఉండాలనీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ రోజు తిరుపతి లో భీమాస్ ప్యారడైజ్ హోటల్‌లో పిల్లలపై ఆన్‌లైన్ సెక్సువల్ దోపిడీ మరియు సైబర్ నేరాలు అనే అంశంపై చిల్డ్రన్ ఆఫ్ …

Read More »

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం

-సంక్షేమం మరియు అభివృద్ధి సమ పాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అమలుకు శ్రీకారం -తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తా: మంత్రి అనగాని సత్య ప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, సంక్షేమం మరియు అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి …

Read More »

రేపు తిరుపతి లో బాలల పై ఆన్ లైన్ మోసాలు మరియు సైబర్ నేరాల పై సదస్సు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇటీవల కాలంలో బాలలుపై జరుగుతున్న ఆన్ లైన్ మోసాలు,వేధింపులు మరియు సైబర్ నేరాల పై ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి నేతృత్వంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక రోజు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఇటీవల కాలంలో కొంతమంది బాలలు ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కొని వాటిని సరఫరా …

Read More »

బి సి ఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను అభినందించిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని, రాణించాలని తెలుపుతూ బిసిఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అభినందించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు మంగళం స్థానిక బాలచంద్ర మెమోరియల్ హై స్కూల్ క్రీడాకారులు మర్యాద పూర్వకంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ని కలిశారు. జంప్ రోప్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఇలాగే క్రీడల్లో ముందుకు సాగాలని మరెన్నో విజయాలను సాధించి తల్లిదండ్రులకు, …

Read More »

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

– వన్యప్రాణుల సంరక్షణకు ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు – టోల్ ఫ్రీ నెంబర్: 18004255909 – మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్   విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్యప్రాణులను వేటాడటం… చంపడం… అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  చెప్పినట్లు …

Read More »