విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ విజ్ఞాన మండలి మరియు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కౌశల్ 2024 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీల పోస్టర్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ వి విజయరామరాజు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 విద్యార్థులకు క్విజ్, పోస్టర్ మరియు రీల్స్ విభాగాల్లో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పాఠశాల నుండి క్విజ్ కు తరగతికి ముగ్గురు చొప్పున 9 మంది …
Read More »Monthly Archives: October 2024
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫైనల్ కీ విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ మూడవ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించింది. తొలి కి విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలు అన్నింటినీ పరిశీలించి తయారుచేసిన ఫైనల్ కీని విడుదల చేసినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు, ఐఏఎస్ ఒక ప్రకటనలోతెలియజేశారు అభ్యర్థులు ఫైనల్ కీ వివరాలను http://cse.ap.gov.in. వెబ్సైటు నుండి పొందవచ్చు అని తెలియజేశారు.
Read More »జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా విద్యార్థులు ఎంపిక
-అభినందించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఇండియా) అండర్ 14 బాలబాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ 2024-25 గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్రాష్ట్ర పోటీలు ఈ నెల 26 నుండి 28 వరకు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి బాలికల జట్టు రెండో స్థానం సాధించగా, బాలురు జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. త్వరలో చత్తీస్ ఘడ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా …
Read More »సీ.ఎల్ఐ. ఎస్ సి కోర్సు కు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఐదు నెలల కాల వ్యవధి గల C.LI.Sc. కోర్సు కు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఆర్ ప్రసన్న కుమార్, సంచాలకులు, పౌర గ్రంథాలయ శాఖ వారు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. శిక్షణా తరగతులు ఈ ఏడాది డిసెంబర్ నుండి 30 ఏప్రియల్, 2025 వరకు జరుగుతాయని ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందిస్తారని తెలిపారు. పి.ఎన్. స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, విజయవాడ, రాయలసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ …
Read More »పీఎం స్వా నిథి అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు
-కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకు అభినందనలు -పీఎం స్వా నిధి లో రాష్ట్ర స్థాయిలో 38 అవార్డులు -పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీఎం స్వా నిధి పధకం అమలు -రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం -పీఎం స్వా నిధి పథకాన్ని డ్వాక్రా సంఘాలు, చిరువ్యాపారులు వినియోగించుకోవాలి -ఈ పథకంలో బ్యాంకుల నుంచి 7 శాతం సబ్సిడీ అందిస్తున్నాం -రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలంతా పీఎం స్వా నిధి పథకాన్ని …
Read More »ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డా.నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదామును మంగళవారం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవీయంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాల నిఘా ను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును …
Read More »ఆడ పిల్లల రక్షణ, చదువు మనందరి కర్తవ్యం
– అమ్మాయిలు ఉన్నతంగా ఎదగాలి.. అందుకు మనం తోడుగా నిలవాలి. – బాల్య వివాహాలను అడ్డుకునేందుకు సమష్టి కృషి అవసరం. – జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆడపిల్లల రక్షణ, చదువు మనందరి కర్తవ్యమని.. అమ్మాయిలు ఉన్నతంగా ఎదిగేందుకు, మనం తోడుగా నిలవాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి జి.ఉమాదేవి అన్నారు. విజయవాడ రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆటోనగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం బేటీ బచావో.. బేటా పఢావో కార్యక్రమం …
Read More »క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా త్వరలో సమగ్ర క్రీడా విధానం
– ప్రతిభకు ప్రోత్సాహం, అత్యుత్తమ శిక్షణ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. – ఆంధ్రా ప్రతిభ అంతర్జాతీయ వేదికలపైనా సత్తా చాటేలా కార్యాచరణ. – క్రీడా వికాస కేంద్రాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తాం. – గత అయిదేళ్లలో రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను నాశనం చేశారు. – ఆడుదాం ఆంధ్రాను రాజకీయాల కోసం వాడుకున్నారు. – నిర్దిష్ట ప్రణాళికతో ఆడుదాం ఆంధ్రా అక్రమాలను వెలికితీస్తాం. – ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేసేలా చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపేలా జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీసీఎల్ఏ జి. జయలక్ష్మి మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార విభాగం (పిజిఆర్ఎస్) క్రింద వివిధ జిల్లాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార పురోగతి, ఫ్రీ హోల్డ్ లాండ్స్ వెరిఫికేషన్, వాటర్ టాక్స్ కలెక్షన్ అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, …
Read More »పోలీస్ స్టేషన్కు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ స్టేషన్కు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతోపాటు వారికి అండగా నిలిచి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు తో కలిసి పాల్గొన్నారు. తొలుత జిల్లా ఎస్పీ మొక్కను అందజేసి జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News