Breaking News

Monthly Archives: December 2024

దేశ గమనాన్ని మార్చిన నేత వాజ్ పేయి

-శతజయంతి వేడుకలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న , మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి భారత్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ గమనాన్ని మార్చారని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎంజీ రోడ్డు లోని రామ్మోహన్ గ్రంథాలయంలో వాజ్పేయి విజ్ఞాన కేంద్రాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అటల్ బిహారీ …

Read More »

కులాలు, మతాలు కంటే మానవత్వమే సమాజానికి మేలు..

-క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం రామరాజ్య నగర్ లోని ఫిలదేల్ఫియా ఎ జి చర్చిలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ చార్లెస్ జాకోబ్, చార్లెస్ ఫిలిప్ జాకోబ్ లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రార్థనలో పాల్గొన్నారు.. ఆయన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్వేషాన్ని వీడి కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ …

Read More »

పశ్చిమ లో అందరికీ నిరంతరాయంగా మంచి నీరు కల్పించడమే లక్ష్యం

-సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం లో నివసిస్తున్న ప్రజలందరికీ నిరంతరాయంగా త్రాగునీటి సౌకర్యం కల్పించాలనేదే తమ లక్ష్యమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యనారాయణ (సుజనా)చౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం 40వ డివిజన్లోని లారీ స్టాండ్ వద్ద 330 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన 1500 కిలో లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు తాగునీటి సరఫరాల …

Read More »

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల భవాని దీక్ష వస్త్రాలను తీసే పనులను వేగవంతం చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్షల విరమణ ఆఖరి రోజు కావడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున విఎంసి సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ వారు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. మంగళవారం రాత్రి ఒంటి గంటకు భవాని దీక్ష విరమణ ఏర్పాట్లను కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, హోల్డింగ్ ఏరియా, వినాయకుని గుడి, కెనాల్ రోడ్, దుర్గా ఘాట్, మోడల్ …

Read More »

సూరత్ నగరంలో సూయెజ్ వాటర్ ను డ్రింకింగ్ వాటర్ స్థాయికి శుద్ధి చేయడం అత్యంత అభినందనీయం…

-తన సూరత్ పర్యటనలో స్వయంగా ఆ నీటిని తాగి అక్కడి కార్పొరేషన్ అధికారులను ప్రశంసించిన స్వచ్చాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలు పర్యటించి అక్కడి నగరాల పారిశుధ్య నిర్వహణకు అధికారులు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి స్వచ్చాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరియు ఆయన సభ్యుల బృందం వరుస పర్యటనలు చేస్తూ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా స్వచ్చాoధ్ర కార్పొరేషన్ …

Read More »

చిట్టి చేతుల‌కు గ‌ట్టి ట్యాగ్‌..

– భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్ చైల్డ్ ట్యాగ్ – అయిదు రోజుల్లో త‌ప్పిపోయిన 10 మంది చిన్నారులు – చైల్డ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌తో త‌ల్లిదండ్రుల చెంత‌కు చేర్చిన పోలీసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ చొర‌వ‌తో ఈసారి భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో ప్ర‌వేశ‌పెట్టిన చైల్డ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్ (సీఎంఎస్‌) క్యూఆర్ కోడ్ చైల్డ్ ట్యాగ్ అద్భుత ఫ‌లితాలిస్తోంది. అయిదు రోజుల్లో త‌ప్పిపోయిన మొత్తం ప‌దిమంది చిన్నారుల‌ను ఈ సాంకేతిక‌త స‌హాయంతో …

Read More »

కరుణామయుడు చూపించిన మార్గం నేటి సమాజానికి అవసరం…

-ఏసుప్రభు ప్రవచనాలు మంచి సమాజానికి మార్గదర్శనం -ఏసుప్రభు ఆచరించిన త్యాగమార్గాన్ని ఆదర్శంగా తీసుకుందాం -క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏసు ప్రభు బైబిల్ గ్రంధం ద్వారా మానవాళికి అందించిన ప్రవచనాలు మంచి మార్గాన్ని, అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు, శాంతియుత సమాజ స్థాపనకు దోహదపడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గవర్నర్ పేటలోని సెయింట్ పాల్స్ బాసిలికా సిఎస్ఐ చర్చిలో మంగళవారం నిర్వహించిన …

Read More »

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన మేదర సురేష్‌కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్షకుడు పుట్టిన దినమే క్రిస్మస్ పర్వదినం. క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పాదుగొల్పాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని డ్రీమ్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు, ఎపి ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ మేదర సురేష్‌కుమార్‌ ప్రకటనలో తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారనీ, యేసుక్రీస్తు గొప్ప శాంతి దూత, కరుణామయుడు అని, క్రైస్తవ సోదర సోదరీమణులు …

Read More »

ఏసుక్రీస్తు బోధనలు పాటిద్దాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమమూర్తి, శాంతి స్వరూపుడు, లోక రక్షకుడు ఏసు ప్రభువు జననం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు జననం ప్రపంచానికి వెలుగులు నింపే పర్వదినమన్నారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలన్నారు. శాంతి, దయ, ప్రేమ, ధర్మం, అహింస, పరోపకారం వంటి ఏసుక్రీస్తు బోధనలు పాటిస్తూ, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ఉన్నతమైన జీవితాన్నిసాగించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

Read More »

చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు పాలనలో రైతన్నలకు మేలు జరుగుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా మర్రిరెడ్డి శ్రీనివాస రెడ్డి మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. తాడేపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. వ్యవసాయాన్ని, రైతులను …

Read More »