తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ మరియు ప్లేస్మెంట్స్ పై మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ ఎస్ఎస్ఎస్డిసి, ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్లో హెల్త్ కేర్ సెక్టార్ నందు వివిధ దేశాల్లో ఉన్న నర్సింగ్ ఉద్యోగాల కొరకై రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకశాల పై, అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష పై ఆరు …
Read More »Monthly Archives: December 2024
తిరుపతిలో వర్క్ప్లేస్ సేఫ్టీ మరియు కెమికల్ సేఫ్టీపై శిక్షణా కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : CII ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వర్క్ప్లేస్ సేఫ్టీ మరియు కెమికల్ సేఫ్టీపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆంధ్రప్రదేశ్ వర్క్ప్లేస్ మరియు కెమికల్ సేఫ్టీపై ఈరోజు తిరుపతిలో మానస సరోవర్ హోటల్ లో రెండవ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రభావవంతమైన సెషన్ సమగ్ర భద్రతా ప్రోటోకాల్ల అవగాహన మరియు అమలును మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన కార్యాలయ వాతావరణాన్ని ప్రోత్సహించడంలో CII ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను ఈ శిక్షణా కార్యక్రమం నొక్కి …
Read More »జిల్లాలో (బేటీ బఛావ్ భేటీ పడావో) బాలికలను కాపాడుదాం.. బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించాలి
-కిశోరి వికాసం పై గ్రామ/మండల స్థాయి లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి : జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శుభం బన్సల్ -ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి వారి హక్కులను కూడా కల్పించాలి : శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో (బేటీ బఛావ్ భేటీ పడావో) బాలికలను కాపాడుదాం.. బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా.. సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని …
Read More »స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం : ఎంపి కేశినేని శివనాథ్
-సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ -విజన్ డాక్యుమెంట్ పుస్తకం పై సంతకం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. పది సూత్రాలు – ఒక విజన్ తో రూపొందిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చారిత్రత్మకమైన ఘట్టమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన స్వర్ణాంధ్ర @ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ కి వినతి పత్రం అందజేసిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌతిండియా అధ్యక్షుడు
-గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్-రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్-రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా అధ్యక్షుడు జి.దీక్షా ప్రసాద్ విజయవాడ విమానాశ్రయం ఎయిర్ పోర్ట్ అడ్వజరీ కమిటీ వైస్ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా (ఈ.జి.ఎస్) అధ్యక్షుడు జి.దీక్షా ప్రసాద్ నేతృత్వంలో ఈజిఎస్ సభ్యులు శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ …
Read More »రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన సానా సతీష్ కి శుభాకంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ రాజ్య సభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన సానా సతీష్ మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ ను శుక్రవారం గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ కి ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలపటంతో పాటు శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి పత్రిమను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి …
Read More »ఆరు పతకాలు సాధించిన పి.తేజేష్ ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల పొలాచ్చి, తమిళనాడు లో జరిగిన 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు,వెండి, రజతం పతకాలు సాధించిన పి.తేజేష్ ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. అలాగే పి.తేజేష్ అభిరుచి తెలుసుకుని ఆ రంగంలో ప్రొత్సహించినందుకు తండ్రి బాలసుబ్రహ్మాణ్యాన్ని ప్రశంసించారు. ఆర్టిస్టిక్ రోలర్ స్కేటర్ గా బాగా రాణిస్తున్న విజయవాడ అరండల్ పేటకి చెందిన పి.తేజేష్ 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో గెలుపొందిన విషయం తెలుసుకుని శుక్రవారం గురునానక్ కాలనీలోని …
Read More »నేడే జాతీయ లోక్ అదాలత్
-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 14.12.2024 జాతీయ లోక్ అదాలత్ -రెండవ శనివారం ఉదయం 10 గంటల నుంచి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం /కాకినాడ /అమలాపురం /రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కోర్టుల యందు ది. 14.12.2024 న (రెండవ శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుననీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార …
Read More »సంక్షేమ, అభివృద్ది లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలి
-జిల్లా అధికారులు మరింత సమర్థవంతంగా అమలకు కృషి చేయాలి -స్వర్ణ ఆంధ్ర @ 2047 దిశగా అడుగులు వేద్దాం -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను సమర్ధవంతంగా చేపట్టడం కోసం సంతోషమైన, ఆరోగ్యవంతమైన రాష్ట్రమే లక్ష్యంగా మనమందరం పునరంకితం అవుదామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన …
Read More »ఎర్రకాలువ ఆధునీకీకరణకు చర్యలు చేపట్టాలి
-కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ పురందేశ్వరి విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రకాల్వ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎత్తిపోతలను పటిష్టపరిచి, డ్రైనేజీని మెరుగుపరిచి, రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రాజెక్టును ఆధునీకరించాలని, తద్వారా వరదలను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం ఒక విజ్ఞప్తి చేసారు. ఈమేరకు 377 రూల్ ప్రకారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చి, రికార్డు చేయించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన కొంగువారిగూడెం గ్రామంలో శ్రీ కరాటం కృష్ణమూర్తి …
Read More »
Prajavartha Online Telugu News