విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా లో మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి అధీనములోని వన్ స్టాప్ సెంటర్ లొ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఒకటి మరియు సైకో (Psycho) సోషల్ కౌన్సిలర్ పోస్ట్ ఒకటి నియామకం కొరకు ఈరోజు కలెక్టరేట్ లో ఇంటర్వ్యూ నిర్వహించారు. 1. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2. సివిల్ జడ్జి బి రాధ రాణి , విజయవాడ 3. సరిత, డిప్యూటీ కమీషనర్ …
Read More »Daily Archives: May 4, 2026
వాస్తవికతను ప్రతిబింబించేలా ప్రగతి నివేదికలు
– జిల్లా, నియోజకవర్గాలకు సంబంధించి రూపొందించండి – స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికత లక్ష్యాల పురోగతినీ పొందుపరచాలి – గౌరవ సీఎం పర్యటన సన్నద్ధతా సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎ.కొండూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాతో పాటు నియోజకవర్గ ప్రగతి నివేదికలను పూర్తిస్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించేలా రూపొందించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి …
Read More »స్టార్టప్లకు ప్రోత్సాహం.. ఆవిష్కరణలకు వేదిక
– ఇగ్నైట్ సెల్లో ఆర్టీఐహెచ్ స్టార్టప్ ప్రదర్శన – యువ ఆవిష్కర్తలకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రతన్టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ద్వారా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ స్టార్టప్లను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చేయూతనందిస్తున్నామని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో ఇగ్నైట్ సెల్లో సోమవారం ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో స్టార్టప్ ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించి, స్టార్టప్లు రూపొందించిన వినూత్న ఉత్పత్తులను పరిశీలించారు. క్యామార్టెస్, సాయిల్ స్మార్ట్, అయోధ్య ఆర్గానిక్ …
Read More »ఈ ప్రతిభ పదిలం.. భవిష్యత్తుకు అందలం
– ఇదే స్ఫూర్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలి – సత్ఫలితాలిచ్చిన 100 రోజుల కార్యాచరణ వ్యూహం – 72 శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఓ చారిత్రక ఘట్టం – జిల్లాను ముందంజలో నిలిపిన ప్రతిఒక్కరికీ అభినందనలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – భవిష్యత్తుకు ప్రేరణగా లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని.. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ …
Read More »ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి
– సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలి – కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 98 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ.. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా …
Read More »జోన్లను నిర్ధారించి నివేదికను సమర్పించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్లను నిర్ధారించి నివేదికను సమర్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ లో స్ట్రీట్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు గ్రీన్, అంబర్, రెడ్ జోన్ల నిర్ధారణ ఇప్పటికే వీధి వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ పోలీస్ వారి సమన్వయంతో తయారుచేసినందున, ఏమన్నా లోపాలున్నా మార్పు …
Read More »నగరం లో ఘనంగా ప్రారంభమైన జన గణన కార్యక్రమం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జన గణన కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైందని కమిషనర్ మరియు చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జన గణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, సరైన డేటా ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. అధికారికంగా మే 1, 2026 నుండి మొదలైనప్పటికీ ఎన్యుమరేటర్లు ఇళ్లను ఈ మూడు రోజులు …
Read More »ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన …
Read More »మంగంపేట బైరైటీస్ గనుల లీజు టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలి
-బ్రాండిక్స్ కంపెనీ బాధితులకు న్యాయం చేయాలి -ఎన్నికల తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.993లు పెంచిన మోదీ -ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు, రాయితీలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని అతి పెద్దదైన తిరుపతి జిల్లా రైల్వేకోడూరులోని మంగంపేట బైరైటీస్ గనుల సంస్థ కేవలం ఏడాదిపాటు లేదా రెండేళ్లలోపే నడిచే పరిస్థితి ఉందని, అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ …
Read More »
Prajavartha Online Telugu News