విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని 55 వ డివిజన్ కు చెందిన ఆశ్రాపున్నీస గర్భ సంచి సమస్యతో బాధ పడుతుండడంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేయాలని, 1,80,000/- ఖర్చు అవుతుందని తెలిపారు. అదే విధంగా భవానీపురం కి చెందిన బచ్చు శివకుమారి గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుండటం తో బై పాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.. వీరీరువురూ సమస్య ను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. వాటికి …
Read More »Daily Archives: May 4, 2026
ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సంబరాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తో పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించడం తో భవానీపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి శ్రేణులు హంగామా చేశారు.. బాణా సంచా కాల్చి విజయోత్సవాన్ని పంచుకున్నారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బిజెపి నాయకులు బుల్లా విజయ్ కుమార్, పైలా సురేష్, …
Read More »కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటింది..
-దేశ సార్వభౌమత్వాన్ని కాపాడింది -భారత దేశ పౌరుల్లో స్ఫూర్తిని నింపింది -చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్ల -తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అమరవీరులకు నివాళులర్పించి న చిత్తూరు ఎంపీ, తిరుపతి జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిందని, భారతీయ పౌరుల్లో స్ఫూర్తిని నింపిందని గుర్తు …
Read More »మే 6న శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 6వ తేదీన ప్రముఖ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్కు రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ సిటీలో శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు హెలిప్యాడ్, భూమి పూజ స్థలం తదితర అవసరమైన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి లతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్తో ఏపీ ఛాంబర్స్ భేటీ ; ద్వైపాక్షిక వాణిజ్య పెంపు అవకాశాలపై చర్చ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు భాస్కర రావు పొట్లూరి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం, ఈరోజు విజయవాడలో పర్యటించిన చెన్నైలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ మహ్మద్ అలిముజ్జామన్తో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడం మరియు విస్తరించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఉన్న అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ఈ బృందం ఆయనకు వివరించింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభ దశలో ఉన్న పలు భారీ ప్రాజెక్టుల గురించి డిప్యూటీ హైకమిషనర్కు తెలియజేశారు. రాష్ట్రం …
Read More »అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం …
Read More »విధుల్లో నిర్లక్ష్యంపై ఒక ఈఈ, ఇద్దరు డిఈఈలు, ఇద్దరు ఏఈలు, ఇద్దరు ఎమినిటి కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు…. : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో డ్రైన్ క్రాస్ త్రాగునీటి పైప్లైన్ల విషయంలో ఇంజినీరింగ్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో డ్రైన్ క్రాస్ పైప్లైన్ల షిఫ్టింగ్, పూడికతీత పనులు, చలివేంద్రాల నిర్వహణ, బిల్స్ నిధి పోర్టల్లో అప్లోడ్ తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బ్రాడీపేటలో డ్రైన్ క్రాస్ …
Read More »ఎ.కొండూరు ప్రత్యేక గ్రీవెన్స్కు 192 అర్జీలు
– ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ – నిర్దేశ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరులో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. జిల్లాస్థాయి అధికారులతో కలిసి పాల్గొని స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రత్యేక గ్రీవెన్స్లో మొత్తం 192 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 110 అర్జీలు ఉన్నాయి. …
Read More »ఆప్ సబ్కీ ఆవాజ్ సంక్షేమ సంస్థ హెల్మెట్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి అంకితం అవుతూ ఆప్ సబ్కీ ఆవాజ్ సంక్షేమ సంస్థ అర్థవంతమైన ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని వివిధ వర్గాలపైన శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతోందని ఆవాజ్ సంస్థ అధ్యక్షులు వడ్లమూడి శివకుమార్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుల, మత, జాతి భేదం లేకుండా ప్రతి పౌరుడు గొంతుకగా నిలిచి సమాజంలోని ప్రతి మూలకు సేవ చేయడం, నిజమైన మార్పు క్షేత్రస్థాయిలో జరుగుతుందనే …
Read More »బీసెంట్ రోడ్ లో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి దానిలో మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు, సోమవారం బీసెంట్ రోడ్ లో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ (నాని) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలకు నాయకులు, …
Read More »
Prajavartha Online Telugu News