నేటి పత్రిక ప్రజావార్త
Read More »Daily Archives: August 16, 2026
నేటి పత్రిక ప్రజావార్త
Read More »నేటి పత్రిక ప్రజావార్త
Read More »నేటి పత్రిక ప్రజావార్త
Read More »ప్రాణం కాపాడిన యువకుడు!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అర్ధరాత్రి వేళ వినిపించిన ఓ పసికందు ఏడుపు.. ఓ యువకుడి అడుగులను ఆపింది. ఆ ఏడుపును నిర్లక్ష్యం చేసి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమయ్యేదో ఊహించడం కూడా కష్టం. కానీ, కటికల విజయ్బాబు చూపిన మానవత్వం ఇప్పుడు ఆ పసికందు ప్రాణానికి అండగా నిలిచింది. శనివారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో భోజనం కోసం బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్కోర్టుకు వెళ్లిన విజయ్బాబు, అనంతరం టాయిలెట్ కోసం ఎస్టీపీఎం రైల్వే క్వార్టర్స్, రైల్వే గ్రౌండ్ …
Read More »చిత్రాలలో చాటిన దేశభక్తి గ్రంథాలయంలో చిత్రలేఖనం పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించబడింది. దేశం అనే అంశంపై ఈ కార్యక్రమం స్వాతి పూర్ణిమ సహకారంతో గ్రంథాలయ అధికారి కే రమాదేవి నిర్వహించెను. రమాదేవి మాట్లాడుతూ చిన్నారులు దేశం పై చిత్రలేఖనoఎంతో అద్భుతంగా వేశారు . గ్రంథాలయంలో పుస్తక పఠనంతో పాటు సృజనాత్మకత వెలికి తీయటం కోసం కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల విద్యార్థుల్లో దేశం పై ప్రేమ ,గౌరవం, బాధ్యత ,ఐక్యత …
Read More »ఉద్యోగులారా మేల్కొండి..! ఉద్యమానికి సిద్ధంకండి…!!
-ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమ శంఖారావం. -ఈనెల 28న శుక్రవారం విజయవాడలో “రాష్ట్రస్థాయి సదస్సు” ….అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటన. -ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనా..!? -మాకు రావల్సి భకాయిలు 40 వేల కోట్లు అడుగుతుంటే ఉద్యోగులను ప్రజలు ముందు దోషులను చేయాలన్న ప్రయత్నాలు సమంజసమేనా.. -ఇంతవరకు కూటమి ప్రభుత్వం చెల్లించిన డబ్బుల్లో అధికశాతం మేము దాచుకున్న డబ్బులే.. -ఉద్యమం ప్రారంభం అయితే దానికి భాధ్యత ప్రభుత్వానిదే… -బొప్పరాజు వెంకటేశ్వర్లు / పలిశెట్టి దామోదరరావు విజయవాడ, నేటి …
Read More »చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన ప్రస్థానం, ఆయన స్వయంకృషి, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సాధారణ స్థాయి నుంచి తన ప్రతిభ, …
Read More »కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేసి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా కొణిదెల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఉప …
Read More »
Prajavartha Online Telugu News