విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా వాసవ్య మహిళా మండలి లో బుధవారం జాబ్ మేళా ను నిర్వహిస్తున్నామని సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బి. కీర్తి తెలియజేశారు. అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ఫైనాన్స్, టెక్నికల్, ఫార్మాసిస్ట్స్, నర్సు, ల్యాబ్ టెక్నిషియన్స్, అకౌంటెంట్, టాలీ, ఆయా, బెడ్ సైడ్ అటెండెంన్ట్ మరియు ఇతర ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో బెంజ్ సర్కిల్ నందు గల వాసవ్య మహిళా మండలి లో ఉదయం 9.30 హాజరు కావాలని, ఇతర వివరములకు ఫోన్ నబర్లు 7702011664, 7893993724 సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.
Tags vijayawada
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News