Breaking News

అనుమానాస్పద ఆదాయపన్ను రిఫండ్ క్లైమ్ లపై వీడియో కాన్ఫరెన్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనుమానాస్పద ఆదాయపన్ను రిఫండ్ క్లైమ్ లపై ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రీజియన్, మితాలి మధు స్మిత IRS., శుక్రవారం వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ కార్యాలయం, తిరుపతి నుండి పాల్గొన్న రాయలసీమ రీజన్ ప్రిన్స్ పల్ కమిషనర్ దుర్గే సామ్రాట్, అడిషనల్ కమిషనర్ దేవిరెడ్డి స్వప్న, అసిస్టెంట్ కమిషనర్ భరత్ , ఇన్కమ్ టాక్స్ అధికారులు, మీడియా ప్రతినిధు లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *