తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో 23-తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఫారం -1 నందు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో 23- తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గురువారం విడుదల చేశారు.అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.
Prajavartha Online Telugu News