ఆశ్రమంలో ఆయుర్వేద కరోనా మందు పంపిణీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా సెకండ్ వేవ్ విపత్కర ఆపద సమయంలో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో  శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలోమంగళగిరి తాడేపల్లి నగరపాలక పరిధి లోని సీతానగరం లో మంగ‌ళ‌వారం ఆయుర్వేద వైద్యులు శ్రీమాన్ డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో వారు తయారు చేసినటువంటి ఆయుర్వేద  కరోనా మందును ఆశ్రమంలో విధులు నిర్వహిస్తున్న టువంటి సిబ్బందికి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *