-slprb.ap.gov.in వెబ్సైట్ లో పూర్తి వివరాలు : హోంమంత్రి -రకరకాల కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వ చొరవతో మోక్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గత 2022 కాలంలో …
Read More »Tag Archives: amaravathi
కేంద్ర ప్రాయోజిత పధకాలను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్ళాలి
-రాష్ట్రానికి మరిన్ని సిఎస్ఎస్ పధకాలు,నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలి -వివిధ దశల్లోని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ల పనుల వేగవంతం చేయాలి -పూర్తైన పనులకు యుసిలు సమర్పిస్తే కేంద్రం నుండి తదుపరి నిధులు పొందవచ్చు -పధకాల మలులో గల అడ్డంకులను తొలగించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు -రాష్ట్ర డిజిపిలో 3వవంతు ఆదాయం వస్తున్నఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కేంద్ర ప్రాయోజిత …
Read More »అభివృధ్ధి తో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం
-జగన్ మాట తప్పాడు చంద్రబాబు మాట నిలబెట్టాడు , -ఫించన్ల పంపిణి చరిత్రలో నిలిచిపోతుంది:మంత్రి సవితమ్మ పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12,వార్డు 13వ వార్డులో వరుసగా నాలుగో నెల ఇంటి వద్దకే వచ్చి, ఒకటో తారీఖునే పింఛన్ ను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవితమ్మ, ఉద్యోగులు, స్థానిక నేతలు. ఫించన్ దారులతో …
Read More »1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు, పంచదార
-కిలో కందిపప్పు రూ.67… అర్థ కిలో పంచదార రూ.17 -నేటి నుంచి పంపిణీ ప్రారంభం -రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్థ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కారుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు …
Read More »పింఛన్ పంపిణీని అడ్డం పెట్టుకుని ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని జే పంగలూరులో మంగళవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. స్థానికంగా ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మంత్రి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు… పింఛన్ల పంపిణీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రతీ నెల సరిగ్గా ఒకటో …
Read More »హెచ్ పి ఎఫ్ ఎస్ ప్రాజెక్ట్ ద్వారా మద్యం షాపులకు దరఖాస్తులు
-ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ -3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం -తిరుపతిలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అవకాశం -ప్రీమియం స్టోర్ లపై త్వరలో నిబంధనావళి విడుదల -అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు నూతన మధ్యం విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ను జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. రిజర్వేషన్ …
Read More »వరద బాధితులకు పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
-అకౌంట్లకు రూ.588 కోట్లు జమ చేసినట్లు సీఎంకు వివరించిన అధికారులు -సాంకేతిక సమస్యలు పరిష్కరించి మిగిలిన 3 శాతం మంది బాధితులకూ పరిహారం ఇవ్వాలన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు …
Read More »మిథున్ చక్రవర్తి కి హృదయపూర్వక అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తి కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. మిథున్ చక్రవర్తి కి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్…’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు. …
Read More »దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదంను అందించారు.
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. నేడు విజయవాడలో నారా వారికి వేద పండితులు అమ్మ వారి ఆశీర్వాదాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా దేవి దసరా నవరాత్రి మహోత్సవాలకు మంత్రి ఆనం ఆహ్వానించారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం …
Read More »