Tag Archives: rajamandri

సహజ వన్యప్రాణి లక్షణాలకనుగుణంగా ప్రవర్తించిన పులి – నాలుగు గంటలు పాకలో ఉన్నా పశువులకు హాని చేయలేదు

-జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు -అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అప్రమత్తత ప్రశంసనీయం : కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పులి గుడిసె ఇంట్లోకి ప్రవేశించి, అదే పాకలో సుమారు నాలుగు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

గుడిసెలో నాలుగు గంటలు ఉన్నా పశువులకు హాని చేయని పులి

-డి ఎఫ్ వో ప్రభాకర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక గుడిసె ఇంట్లోకి ప్రవేశించిన పులి సుమారు నాలుగు గంటల పాటు అక్కడే , అదే పాకలో ఉన్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామంలో ఉన్న పశువులను లేదా ప్రజలను పులి ఎలాంటి విధంగా హానిచేయకుండా ప్రశాంతంగా …

Read More »

2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం

-రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -20 నెలల్లో రూ.30,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం -“ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం” కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు సూచనలతో “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” నినాదంతో అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024-26 మధ్యకాలంలో ఒక అపూర్వమైన స్వర్ణ యుగాన్ని …

Read More »

త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి.. తొలుత విమానాశ్రయ అధికారులు, ఎయిర్పోర్ట్ అధారిటీ అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు బలరామ కృష్ణ, ఆదిరెడ్డి వాసులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో సమీక్షించి, టెర్మినల్ భవనం నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి మార్చి 31నలోపు పూర్తి …

Read More »

బలమైన భవిష్యత్తుకి పునాది వేసిన బడ్జెట్

– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు -రాజకీయాలు కాదు.. భవిష్యత్ ముఖ్యం -మరో ఇరవై ఏళ్ళు 7% వృద్ధి రేటుతో దేశం -కీలక రంగాల్లో ఏపీకి అధిక కేటాయింపులు శుభసూచకం -విశ్వ బంధువుగా భారత్.. అంతర్జాతీయ వేదికపై హుందాతనాన్ని చూపుతున్న మోదీ -విమాన విడి భాగాలపై పన్ను సడలింపుతో తయారీ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలు, రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో లేకుండా.. 140 కోట్ల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ ను ఆర్థిక శాఖామంత్రి …

Read More »

పులి సంచరణ నేపథ్యంలో సీతానగరం, కోరుకొండ , రాజమండ్రి రూరల్ ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలకు సోమవారం ఒక రోజు సెలవు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల పరిధిలో ఉన్న సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం ఒక రోజు కంపెన్సేటరీ సెలవు ప్రకటించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె. వాసు దేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ, రెవెన్యూ , పోలీసు అధికారులతో సమన్వయం …

Read More »

ఫిబ్రవరి 2వ తేదీన కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్

-మీకోసం’ PGRS వేదికతో పాటు భూమి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం -కలెక్టరేట్‌కు హాజరు కానున్న ఆర్డీవోలు, తహశీల్దార్లు -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం జిల్లా స్థాయి PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూమి సమస్యల పరిష్కార వేదిక పై ప్రత్యేక దృష్టి, అందులో భాగంగా రెవెన్యూ …

Read More »

స్వాధీన పీడీఎస్ బియ్యం ఫిబ్రవరి 12న బహిరంగ వేలం

-డి ఎస్ వో – వి. పార్వతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం, 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న కొవ్వూరు డివిజన్‌కు చెందిన 1734.32 క్వింటాళ్లు, రాజమహేంద్రవరం డివిజన్‌కు చెందిన 1601.51 క్వింటాళ్లు కలిపి మొత్తం 3335.83 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యానికి సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. …

Read More »

జిల్లా సమీక్ష సమావేశానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఘన సన్మానం

-ఎస్సీల సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా సమిష్టిగా కృషి చేయాలి -కె.ఎస్. జవహర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ని జిల్లా అధికారులు, ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె.ఎస్. జవహర్ మాట్లాడుతూ, ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ఉద్యోగ …

Read More »

షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష

-వివక్షకు తావులేకుండా అర్హులకు పథకాలు అందాలి -ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ రాజమహేంద్రవరం (కలెక్టరేట్), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రయోజనాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కే.ఎస్.జవహర్ మాట్లాడుతూ గతంలో తాను ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అమలు చేయడమే …

Read More »