Breaking News

Tag Archives: rajamendri

Dr.YSR ఉచిత పంట బీమా- ఖరీఫ్ 2022 సొమ్ము విడుదల

– సిఎం చే వర్చువల్ ద్వారా అగ్రి ల్యాబ్స్ ప్రారంభం -పాల్గొననున్న హోం మంత్రి, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తదితరులు -ఐ. పంగిడి జెడ్పీ హై స్కూల్ లో జిల్లా స్థాయి కార్యక్రమం -సిఎం చే వర్చువల్ ద్వారా జిల్లాకు చెందిన మూడు పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో 08.07.2023న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా 2022 ఖరీఫ్ సమయంలో Dr.YSR ఉచిత పంటల బీమా పథకం సొమ్ము రాష్ట్ర …

Read More »

ఈ ఏడాది చివరి నాటికి జిల్లాలో 5 వేల టిడ్కో ఇళ్లను పంపిణీకి కార్యాచరణ

-మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్దం -టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరు పై దిశా నిర్దేశనం చేశాం -మంత్రులు ఆదిమూలపు సురేష్, హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల స్వంత ఇంటి కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో 2 లక్షల 62 వేల మందికి టిడ్కో ఇళ్ళ పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభవృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ …

Read More »

నగరంలో హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ పలు సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్  డి. రమేష్  వారు  ఆదివారం రాజమహేంద్రవరం లో పలు సంక్షేమ, బాలుర, బాలికల , మహిళల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించడం జరిగింది. జస్టిస్ డి. రమేష్ వారు ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకులం బాలికల వసతి గృహం, బొమ్మూరు ,  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఎస్టీ సంక్షేమ వసతి గృహం, బొమ్మూరు, సమీకృత …

Read More »

సోమవారం నుంచి టమాటా కేజీ రూ.50

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జూలై 3 సోమవారం నుంచి టమాటా కేజీ రూ.50 లకు రైతు బజార్ల ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో రేపటి నుంచి అన్ని రైతుబజార్ల లో కిలో రూ.50/-లకు సబ్సిడీపై టమాటా పంపిణీ కి మార్కెటింగ్ శాఖ ద్వారా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి టమాటా రావడం జరుగుతోందని ఆయన …

Read More »

రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీకి అనూహ్య స్పందన..

-పాఠశాల స్థాయి నుండే ఆర్ధిక అక్షరాస్యత ఉండాలి -విద్యార్థులకు ఇటువంటి క్విజ్ పోటీలు ఎంతో ఉపయుక్తం. – జిల్లా ఎల్ డి ఎం .. డి.వి.ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రిజర్వ్ బ్యాంకు ఆర్ధిక సమీకృత అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న క్విజ్ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని జిల్లా లీడ్ బాంక్ మేనేజర్ డి వి ప్రసాద్ అన్నారు.బుధవారం స్థానిక ఎస్ కె వి టి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జిల్లా స్థాయి క్విజ్ …

Read More »

అర్జిల పరిష్కారం నాణ్యతతో కూడిన పనితీరు చూపాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష నమోదు ప్రక్రియ, స్పందన, జేకేసి అర్జిల పరిష్కారం నాణ్యతతో కూడిన పనితీరు చూపాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, జగనన్న సురక్ష కింద ఇంటింటి సర్వే నిర్వహించే క్రమంలో ఆయా వాలంటీర్లు తో కూడి సచివాలయ వార్డు కార్యదర్శిలు ఖచ్చితంగా హజరవ్వాలని ఆదేశించారు. ఆర్ ఎం సి పరిధిలో ప్రజల నుంచి …

Read More »

జూలై 27 మంగళవారం జిల్లా స్థాయి దిషా కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా నీటి యాజమాన్య సంస్థ తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ (దిషా) సమావేశం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జూలై 27 మంగళవారం మ.3 గంటలకు నిర్వహించడం జరుగుతుందని డ్వామా పిడి జీ ఎస్ రామ్ గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 సంవత్సరంకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధ్వర్యంలో అమలు జరుగుతున్న వివిధ శాఖల పథకాలు అమలు పై సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. సమావేశం …

Read More »

గ్రామ సభలు షెడ్యులింగ్ ఆధారంగా డిజిటల్ అసిస్టెంట్స్ డేటా ఎంట్రీ చెయ్యాలి

-డివిజన్, మండల ప్రత్యేక అధికారిచే వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం -అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష కింద ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు సేకరించిన డేటాని మండల, మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్స్, మండల స్థాయి అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ లో సంక్షిప్తం చేసి, గ్రామ సభ జరిగే రోజున సంబంధిత అర్జిల పరిష్కారం పత్రం అందచేసే విధంగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదేశించారు. ఆదివారం జగనన్న …

Read More »

ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు స్వీకరించిన ఎంపీ భరత్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ స్వీకరించారు. దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జీ20 ప్రెసిడెన్సీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు-2023 తో ఎంపీ భరత్ ను సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ, హరిత విప్లవం దిశగా ఎంపీ భరత్ రాజమండ్రిలో గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న …

Read More »

జిల్లాను డ్రగ్స్ వినియోగ రహిత జిల్లాగా చేద్దాం

-డ్రగ్స్ వినియోగం, సరఫరా చేసే వారి వివరాలు అందించండి -సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం -రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నగదు పారితోషికం -అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తాం -కలెక్టర్ కె .మాధవీలత -ఎస్పీ సుధీర్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గంజాయి, మాదక ద్రవ్యాలను సాగు చేస్తున్నా, రవాణా చేస్తున్న వారి వివరాలు తెలియ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు రూ.వెయ్యి నుంచి …

Read More »