Breaking News

All News

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వరుగా మరియు …

Read More »

స్వార్థం కోసం చేసే అనుచిత వ్యాఖ్యలను ప్రజలు నమ్మరు… : నెలిబండ్ల బాలస్వామి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల విషయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సెంట్రల్‌ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఒక్క దరఖాస్తు అమ్ముకున్నట్లు నిరూపిస్తే తాను కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి సవాల్‌ విసిరారు. గురువారం సూర్యారావుపేటలోని 23వ డివిజన్‌ టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ బొండా ఉమామహేశ్వరరావును పోటీలో ప్రత్యక్షంగా ఎదుర్కొలేక ఇళ్ల విషయంలో బొండా ఉమా దరఖాస్తు అమ్ముకున్నట్లు …

Read More »

కదిరి ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

-రాష్ట్రాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు కదిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టు వద్ద పత్రికా విలేకరుల సాక్షిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. కదిరి ప్రజాగళం సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ… పులివెందులలో వైఎస్ వివేకాపై వేసిన గొడ్డలి వేటు శబ్ధం సమీపంలో ఉన్న కదిరికి వినిపించింది… వివేకాను ఎవరు, ఎందుకు, ఎలా …

Read More »

ద‌ళితుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణకు అండ‌గా వుంటా, క్రైస్త‌వుల ఆస్తుల‌ను కాపాడుతా : కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

-బిష‌ప్ డాక్ట‌ర్ టి.జార్జి కొర్నేలియ‌స్ ని క‌లిసిన శివ‌నాథ్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌రిస్థితులు చాలా దారుణంగా వున్నాయి.., యువ‌త నిరుద్యోగ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. యువ‌తను పెడ‌దారి పట్టించేందుకు మ‌త్తు మందు రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా దొర‌కుతుంది. ఈ స‌మ‌స్య‌లు దృష్టిలో వుంచుకుని…రాష్ట్ర ప‌రిస్థితుల్ని ఎవ‌రైతో చ‌క్క‌దిద్ద‌గ‌ల‌రో వారికి మ‌ద్దుతు ఇచ్చి గెలిపించాల‌ని బిజెపి,జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన విజ‌య‌వాడ పార్ల‌మెంట్ టిడిపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కోరారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం క‌స్తూరిబాయిపేట రెడ్ స‌ర్కిల్ లోని బిష‌ప్ హ‌జ‌రయ్య గ్రౌండ్స్ …

Read More »

మోసాల ముఖ్యమంత్రి జగన్

-జిల్లాపరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఎదేదో చేస్తానని, ప్రజల మనస్సులో తన పేరును స్థిరస్థాయిగా నిలుపుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని మోసం చేసి మోసాల ముఖ్యమంత్రిగా జగన్ ప్రజల మనస్సులో నిలిచిపోయారని జిల్లాపరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. గురువారం రాత్రి 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 1వ లైన్లో జనసేన, బి.జె.పి బలపరచిన తెదేపా అభ్యర్ధులు గద్దె రామమోహన్ను ఎమ్మెల్యేగా, కేశినేని …

Read More »

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల గ్రౌండ్స్లో వాకింగ్, ఇతర క్రీడలకు అవకాశం కల్పిస్తాం

-చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో వాకర్స్తో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది లేని సమాయాల్లో వాకింగ్, ఇతర క్రీడలకు వినియోగించుకునేలా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం కల్పిస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో వాకర్స్తో గద్దె రామమోహన్ మాట్లాడారు. అక్కడి వారితో కలిసి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వాకింగ్ …

Read More »

కల్లిబొల్లి మాటలు చెప్పే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-16వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో గద్దె రాజేష్, గద్దె క్రాంతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వచ్చి కల్లిబొల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారులు గద్దె రాజేష్, గద్దె క్రాంతి అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్లో గురువారం ఉదయం గద్దె రాజేష్, గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన …

Read More »

ఈనెల 30న ‘రన్‌ ఫర్‌ జీసస్‌’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ మధ్య.. పరిశుద్ధ శనివారం నాడు విజయవాడలో వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ‘రన్‌ ఫర్‌ జీసస్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం ఐక్యవేదిక నాయకులు యద్దనపూడి పవన్‌కుమార్‌, అమృతపూడి కార్తీక్‌, కాండ్రు సుధాకర్‌లు తెలిపారు. గురువారం వారు ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ క్రైస్తవ ఐక్యవేదిక, ఫెడరేషన్‌ ఆఫ్‌ చర్చస్‌, ఆంధ్రప్రదేశ్‌ బాప్టిస్ట్‌ సంఘాల ఐక్యవేదిక, విజయవాడ పాస్టర్‌ ఫెలోషిప్‌, ఆల్‌ డినామినేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌ చర్చస్‌, కథోలిక్‌ మరియు ప్రొటెస్టంట్‌ సంఘాలన్నీ …

Read More »

విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దులు, ట్రాన్స్‌జండర్స్‌కు పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక సదుపాయాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దులు, ట్రాన్స్‌జండర్స్‌ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. సాధారణ ఎన్నికలలో ఓటింగ్‌ శాతం పెంపు, పోలింగ్‌ కేంద్రాలలో కల్పించిన సదుపాయాలపై వమోవృద్దులు, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జండర్స్‌, సంబంధిత శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఓటరు …

Read More »

మీడియా సెంట‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

– రాష్ట్ర సమాచార‌, పౌర సంబంధాల శాఖ క‌మిష‌న‌ర్ టి.విజ‌య్ కుమార్‌రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేసిన మీడియా సెంట‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ క‌మిష‌న‌ర్ టి.విజ‌య్ కుమార్‌రెడ్డి సూచించారు. న‌గ‌రంలోని స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంగ‌ణంలోని జిల్లా సమాచార‌, పౌర సంబంధాల శాఖ కార్యాల‌యంలో గురువారం జ‌రిగిన మీడియా సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్రమంలో రాష్ట్ర సమాచార‌, పౌర సంబంధాల …

Read More »