Breaking News

All News

ఎన్నిక‌లను స‌జావుగా నిర్వ‌హించ‌డంలో మీడియా పాత్ర కీల‌కం

– ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా మీడియా సెంట‌ర్ ఏర్పాటు – రాష్ట్రంలోనే అత్య‌ధికంగా జిల్లాలో రూ. 3.68 కోట్ల విలువైన సీజ‌ర్లు – సీ విజిల్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఆయువుప‌ట్టు అయిన ఎన్నిక‌లను స్వేచ్ఛాయుత, నిష్ప‌క్ష‌పాత వాతావ‌ర‌ణంలో పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌డంలో మీడియా పాత్ర కీల‌క‌మ‌ని.. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన మీడియా సెంట‌ర్ ద్వారా ఎన్నిక‌ల స‌మాచారాన్ని అధికారికంగా …

Read More »

ఎన్నికల నియమావళి పై ప్రింటర్స్, పబ్లిషర్స్ యజమానుల యొక్క సమావేశము…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నియమావళిని అనుసరించి విజయవాడ మధ్య నియోజక వర్గము నందలి ప్రింటర్స్, పబ్లిషర్స్ యజమానుల యొక్క సమావేశము నగరపాలక సంస్థ కమీషనర్/రిటర్నింగ్ అధికారి, విజయవాడ సెంట్రల్ నియోజక వర్గము. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయము నందు జరిగినది. ఈ సమావేశము నందు నగర పాలక సంస్థ కమీషనర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రింటర్స్/పబ్లిషర్స్, పాంప్లెట్స్, పోస్టర్స్ ముద్రించు విషయములో పాటించవలసిన నిబంధనలు ఎన్నికల నియమావళి MCC 127 (A), మరియు ఆంధ్రప్రదేశ్ డిస్ ఫిగర్ మెంట్ …

Read More »

అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంల వినియోగం పై ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలని, అందుకు తగిన శిక్షణ అందిస్తామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సెక్టోరల్, రూట్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు ఈవిఎంల నిర్వహణపై డెమో ఈవిఎంల ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే …

Read More »

ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి

-ప్రకటనల ప్రదర్శన కోసం మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -పోలింగు కేంద్రానికి 200 మీటర్లు లోపల తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం అనుమతి ఇవ్వరాదు -కలెక్టర్/డి ఈ వో – మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రచారం, ప్రకటన ప్రదర్శన నిర్వహించడం లో స్ధానిక సంస్ధల పరిధికి లోబడి, భద్రత పరమైన అంశాల నేపథ్యాన్ని అనుసరించి మాత్రమే అనుమతులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్థానికంగా పట్టణ, గ్రామీణ …

Read More »

పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాll శరత్ చౌహన్ ఆర్ట్స్ కళాశాల సందర్శన

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రాత్మక ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల (ఆర్ట్స్ కళాశాల) రాజమండ్రి ని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాll శరత్ చౌహన్ గురువారం సందర్శించడం జరిగింది. రాజమండ్రి పట్టణ ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి ఈ సందర్భంగా కళాశాలకు విచ్చేశారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పని చేసిన తత్వశాస్త్ర విభాగమును, కందుకూరి వీరేశలింగం పనిచేసిన తెలుగు విభాగమును, ఎంతో ప్రాచీనమైన గ్రంథాలకు నిలయమైన కళాశాల గ్రంధాలయమును, పురాతనమైన పరికరాలు గల భౌతికశాస్త్ర యాంటిక్ ల్యాబ్ ను, అంబేద్కర్ విగ్రహంను …

Read More »

హోం ఓటింగు పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

-రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హోమ్ వోటింగ్ పై రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల అధికారులు, బి ఎల్ వో లు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి సహాయ రిటర్నింగ్ అధికారులకు , డిప్యూటీ తహశీల్దార్లకు మరియు సెక్టార్ అధికారులకు, జెసి ఛాంబర్ లో సమావేశం …

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నాం.

-డిసెంబర్ నెల నుంచే ఎన్నికల అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది -రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాలలో కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడం జరుగుతోంది -ఐ. జి – జి.వి. జి. అశోక్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తన నియమా వళిని పగడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జి.వి. జి. అశోక్ కుమార్ అన్నారు. గురువారం కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి, కొవ్వూరు టౌన్, రూరల్ పరిధిలో …

Read More »

ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

చంద్రగిరి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : 18 సం. లు నిండిన ప్రతి యువత ఓటరుగా తప్పక నమోదు చేసుకొని లోక్ సభ మరియు శాసన సభ ఎన్నికలు 2024 నందు పోలింగ్ రోజున మే 13 న తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ అన్నారు. గురువారం సాయంత్రం 166-చంద్రగిరి శాసనసభ నియోజక వర్గంలోని చంద్రగిరి పట్టణంలోని ప్రత్యంగిరా అమ్మవారి ఆలయం నుండి చంద్రగిరి …

Read More »

ఎన్నికల విధులు కేటాయించబడిన నోడల్ అధికారులు వారి విధులను అప్రమత్తంగా నిర్వర్తించాలి

-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల నిర్దేశిత గడువులోపు వారి ప్రణాలికలు తయారీతో నోడల్ అధికారులు విధులు నిర్వర్తించాలి:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్షీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు వారి విధులను ఎన్నికల కమిషన్ సూచించిన నిర్దేశిత గడువు లోపు వారి కార్యా చరణ ప్రణాళికలు తయారుచేసుకొని తదనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ సంబంధిత నోడల్ …

Read More »

గుడివాడ ఐదో వార్డులో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-వీధి వీధినా మంగళ హారతులు…. పూలమాలలతో బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానీకం -ఎమ్మెల్యే నానితో ఆత్మీయ సమావేశమైన వెలమ సంక్షేమ సంఘ పెద్దలు… -సీఎంగా ప్రజలకు చేసిన మంచిని ధైర్యంగా చెబుతున్న జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం ఐదో వార్డులో గురువారం మధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వార్డులోని వడ్లాని సుధాకర్ ఇంటి వద్ద గల ఉప్పలమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే …

Read More »