https://prajavartha.com/wp-content/uploads/2022/02/PV-1-7-FEB24.pdf
Read More »All News
ప్రజావార్త 24-31 జనవరి సంచిక
https://prajavartha.com/wp-content/uploads/2022/01/PV-24-31-JAN24.pdf
Read More »వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలి… : మంత్రి పేర్ని నాని
-విజయవాడ రిఫెరల్ కేసులు తగ్గాలి -ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేయించాలి -దాతలు ఇచ్చిన పరికరాలను వినియోగించాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేలా వైద్య సిబ్బంది నిస్వార్థంగా కష్టించి పని చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. . తొలుత మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ గురుకుల పాఠశాలలో ఆదివారం అస్వస్థతకు గురైన 14 మంది …
Read More »సోమవారం 15వ తేదీన స్పందన కార్యక్రమం రద్దు.. ఆర్డీవో
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలకు నవంబర్ 15 న ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని కొవ్వూరు డివిజనల్ రెవెన్యూ అధికారి ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఈ నెల 25 సోమవారం ..కొవ్వూరు డివిజన్, మండల , మునిసిపల్ కార్యాలయాల స్థాయి లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందన్నారు.
Read More »జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్, కో-అప్లైడ్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీ శనివారం ఉ.10 గం.లకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరుగుతుందని జిల్లా పరిషత్ సిఇఓ పిఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక జరుగుతుందని ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ మరియు జడ్ పి ప్రత్యేక అధికారి జె.నివాస్ ప్రిసైడింగ్ అధికారిగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఈ …
Read More »“మోసగాళ్లకు మోసగాడు” చిత్రానికి 50 ఏళ్ళు పూర్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోనే తొలి కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకున్న “మోసగాళ్లకు మోసగాడు” చిత్రం హీరో సూపర్ స్టార్, డేరింగ్, డేషింగ్, నటశేఖర కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి… ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా. 2021 ఆగస్టు 27 కి ఆ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా సంస్థ నిలబడేది కాదు. ఆ సినిమానే …
Read More »
Prajavartha Online Telugu News