మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడి కేంద్రాలలో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఎంపీ ల్యార్డ్స్(MPLADS), డిస్టిక్ మినరల్ ఫండ్ (డిఎంఎఫ్,) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడీలలో టాయిలెట్లు, త్రాగునీటి అవసరాలకు చేపడుతున్న పనుల ప్రగతిని మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్ …
Read More »Andhra Pradesh
సైబర్ మోసాల పై యువత అప్రమత్తంగా ఉండాలి
-సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి… -సైబర్ ఫిర్యాదుల కోసం 1930 కి కాల్ చేయండి. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సైబర్ మోసాల పై యువత అవగాహనతో పాటు అప్రమత్తత అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ చాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ మోసాలపై ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం …
Read More »బర్డ్స్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి…
-వ్యాధి మానవులకు వచ్చే ప్రమాదం ఉంది… -సరిహద్దు జిల్లాల నుండి వచ్చే కోళ్లు, మాంసం, గుడ్ల పై గట్టి నిఘా ఉంచండి… -అన్ని చెక్ పోస్ట్ ల వద్ద కోళ్లు, గుడ్ల రవాణా వాహనాల తనిఖీలు నిర్వహించండి… -గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలో అనుమానిత చికెన్ షాపులలో తనిఖీలు నిర్వహించండి… -ఫ్లూ లక్షణాలు ఉన్నవారి శాంపిల్స్ సేకరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచన…. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బర్డ్స్ ఫ్లూ వ్యాధి …
Read More »ప్రజల బాధలు ఓపికతో వినండి
-మన ప్రవర్తన చాలా ముఖ్యం -మనం ప్రజల సేవకులం అనే భావనతోనే సత్ఫలితాలొస్తాయి -పింఛన్లు పంపిణీ చేస్తున్నా కొందరి ప్రవర్తనతో చెడ్డపేరు -కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపిగ్గా వినాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సచివాలయంలో పబ్లిక్ పెర్సెప్షన్పై సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా ప్రజెంటేషన్ …
Read More »ఆధార్ అప్డేట్కు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టండి..
– శిశు ఆధార్పైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి – ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి – ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అయిదేళ్లకు పైబడిన పాఠశాల విద్యార్థులు, 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాల్సి ఉంటుందని, ఇందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ …
Read More »పది పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..
– వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి – ప్రతి విషయంలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి – జిల్లాలో 31,231 మంది విద్యార్థులకు 168 పరీక్షా కేంద్రాలు – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ శ్రీ పింగళి …
Read More »ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పరం కాకుండా కాపాడాలి…
-అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం పైపులు రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో రూ.20కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టిడిపి నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ లే అవుట్ లో కామన్ స్థలంగా వదిలిన …
Read More »యువతా.. దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే..
– రహదారి భద్రత అందరి బాధ్యతగా గుర్తించి ముందడుగు వేయాలి – ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – భద్రమైన సమాజానికి సురక్షిత రహదారులు కీలకం – రహదారి భద్రత మాసోత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ …
Read More »ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయ రాకెట్ భగ్నం
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అధికారులు గుర్తించి భగ్నం చేశారు. నిందితుల ఒప్పుకోలు ఆధారంగా, మద్యం సరఫరా …
Read More »ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిశాంత్, రాహుల్ దేవ్ తనిఖీలు
అమరావతి (ప్రకాశం), నేటి పత్రిక ప్రజావార్త : మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్ యాజమాన్యానికి సూచనలు ఇచ్చారు. అలాగే, ఉర్వశి వైన్ షాప్ వద్ద …
Read More »