-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే విజయవాడ నగరపాలక సంస్థ అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజన్ 2047 పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి …
Read More »Monthly Archives: September 2024
పార్కుల్లో స్వచ్ఛత హి సేవ
-సింగల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వచ్ఛత హీసేవలో భాగంగా, ప్రజలను ఎంతగానో ఆహ్లాదపరిచే రాజీవ్ గాంధీ పార్క్, రివర్ ఫ్రంట్ ప్లాజా లో శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2024 వరకు జరుపుకుంటున్న స్వచ్ఛత హి సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాలలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారని అన్నారు. శుక్రవారం …
Read More »పార్కుల్లో స్వచ్ఛత హి సేవ
-సింగల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వచ్ఛత హీసేవలో భాగంగా, ప్రజలను ఎంతగానో ఆహ్లాదపరిచే రాజీవ్ గాంధీ పార్క్, రివర్ ఫ్రంట్ ప్లాజా లో శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2024 వరకు జరుపుకుంటున్న స్వచ్ఛత హి సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాలలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారని అన్నారు. శుక్రవారం …
Read More »అన్న క్యాంటీన్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి
-అన్న క్యాంటీన్ల నిర్వహణ పై సమీక్ష సమావేశం -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్న క్యాంటీన్ల నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్క అన్న క్యాంటీన్ కి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఆఫీసర్లతో ఈ సమావేశాన్ని …
Read More »నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా లక్షల మంది ఖాదీ కళాకారులకు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ బహుమతులు
-అక్టోబర్ 2, 2024 నుంచి అమలయ్యేలా , స్పిన్నర్లకు 25 శాతం , నేత కార్మికుల వేతనాలు 7 శాతం పెరుగుతాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ ప్రకటన. -ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC – ప్రారంభించిన ‘సైలై సమృద్ధి యోజన’, ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ. -ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన స్మారక చరఖా తరహాలో, పోర్బందర్లోని అస్మావతి నదీతీరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంకేతమైన చరఖా ఆవిష్కరణ . -దేశవ్యాప్తంగా 3,911 మంది లబ్ధిదారుల …
Read More »3 ఏళ్లలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నిరంతరాయంగా సురక్షిత నీరు సరఫరా
-జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది…మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది -గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలి, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరాయంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి …
Read More »అన్న క్యాంటీన్ల స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలి
-ఇప్పటి వరకూ 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం…మొత్తం 203కు పెంచుతాం -పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నాం -బుడమేరు వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీని ఇచ్చి ఆదుకున్నాం -తిరుమల తిరుపతి ప్రతిష్టను గత ప్రభుతం దెబ్బతీసింది…టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు ఎంతో పవిత్ర లక్ష్యంతో చేపట్టిన అన్న క్యాంటీన్ల ద్వారా అన్న దానం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వీటిని సూర్తిగా తీసుకుని సమాజంలోని దాతలు కూడా అన్ని …
Read More »వరద బాధితుల కోసం దాతల విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని గురువారం సచివాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులు అందించారు. చెక్కులు అందించిన వారిలో…. 1. అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్లు 2. ఏపీ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ రూ.5 కోట్లు 3. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకులు, ప్రజలు రూ.2 కోట్ల 22 లక్షల 70 వేల 749 4. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ …
Read More »అర్హులు అందరికీ పింఛన్లు అందేలా చూసేందుకు సబ్ కమిటీ
-రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకై త్వరలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో సెర్ఫు పై తొలి సమీక్షా సమావేశం జరిగిందన్నారు. …
Read More »కర్నూలు నుండి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించండి
-రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ -ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించిన మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వి. సోమణ్ణను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమణ్ణను రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతిపత్రం అందజేశారు. …
Read More »
Prajavartha Online Telugu News