Breaking News

Monthly Archives: September 2024

‘నిగమ’ సేవలు భేష్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు ఆరు వస్తువులతో కూడిన కిట్లను అందజేసిన నిగమ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత కొనియాడారు. నగరంలోని భవానీ ఘాట్ స్వాతి సెంటర్ లో వరద బాధితులకు మంత్రి కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు రేయింబవళ్ళు కష్టపడి విజయవాడ వరద బాధితులను …

Read More »

ట్రెండ్ కు తగ్గట్టు నేతన్నలకు శిక్షణ..

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత -మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన మంగళగిరి వీవర్ శాలతో వందలాది మందికి లబ్ధి -చేనేతల అభివృద్ధికి కట్టుబడిన ఉన్న సీఎం చంద్రబాబు -త్వరలో విజయవాడ తరహా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు -ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేతలకు పూర్వ వైభవం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికులకు ట్రెండ్ కు తగ్గట్టు శిక్షణిచ్చి… చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ …

Read More »

ఏపీకి తిరిగి ఊపిరి పోసిన కూటమి పాలన

-ఐదేళ్ల వైసీపీ అరాచకం నుంచి.. రూ.5కే కడుపు నింపే స్థితికి -ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రచారం -ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో ఆరు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలుస్తాం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ: రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి వంద రోజుల వుతున్న సందర్భంగా ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరు …

Read More »

పాఠశాల విద్యార్థులకు ఆపన్నహస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు వన్ టౌన్ లోని సుందరమ్మ హై స్కూల్ పాఠశాలకు గురువారం 50 కేజీల బియ్యం అందజేశారు.బాలికల పాఠశాల అయిన సుందరమ్మ హైస్కూల్ కు బియ్యం అందించి సాయం చేయాలని ప్రిన్సిపల్ రత్నకుమారి ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. పాఠశాలకు తక్షణమే బియ్యం అంద చేయాలని సుజనా ఆదేశాలు జారీ చేయగా కార్యాలయ సిబ్బంది గురువారం పాఠశాలకు వెళ్లి బియ్యం అందించారు.

Read More »

కేంద్రంలో రాష్ట్రంలో, ఎన్డీయే100 రోజులు పాలన పూర్తయ్యాయి

-సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. -ఎంపీ.దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గురువారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక …

Read More »

రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం

-మహిళల సమస్యలు ఇప్ప టివరకు  670 కేసుల్లో 400  కే సులు పరిష్కరించాం. -రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి మహిళకు పోషకాహారాన్ని అందించడంతో పాటు అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభు త్వం ఒక బృహత్తర కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్,గజ్జల వెంకట లక్ష్మి పేర్కొన్నారు. గురువారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసు …

Read More »

ఉచిత ఇసుక సులభతరమైన విధానంలో వినియోగదారులకి అందించేందుకు చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకి ప్రభుత్వ యంత్రాగం సులభతరం చేసే విధానం లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఇతర అనుబంధ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర …

Read More »

పారా లీగల్ వాలంటీర్ల ద్వారా తమ అర్జీలను అందించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న ఆహార మరియు ప్రమాణాలు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, ‘బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఇందుకోసం సంస్థ నియమించిన …

Read More »

వేద విద్య అభ్యసించిన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి

-అర్హులైన వేద విద్యార్థులకు ప్రతినెలా 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి -నిరుద్యోగ భృతి కై దరఖాస్తు సమర్పించుటకు చివరి తేదీ సెప్టెంబర్ 26 -జిల్లా దేవదాయ అధికారి వి.సోమరాజు రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేద విద్య లో ఉత్తీర్ణత – పొంది నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతి క్రింద నెల ఒక్కంటికి రూ.3,000/- పొందుటకు ఆశక్తి గల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ వేద పండితులు నుండి దరఖాస్తులు స్వీకరించడం …

Read More »

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష లు దరఖాస్తు నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 24

-డి ఎస్ ఈ వో కే. వాసుదేవ రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డిసెంబర్ 8 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు 05-08- 2024 నుండి అందుబాటులో ఉంచడమైనదని, ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీని 24-09-2024 వరకు పొడిగించడమైనదని జిల్లా పాఠశాల విద్యాధికారి కె .వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింటెడ్ …

Read More »