-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధన లో దేశ ప్రధాని స్పూర్తితో , రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం స్వచ్ఛ ఆంధ్రా కోసం కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞను చేయించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ నేను పరిశభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రతకోసం …
Read More »Monthly Archives: September 2024
స్వర్ణ ఆంధ్రా @2047 సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు అందజేయాలి
-100 రోజులు, వార్షిక, ఐదేళ్ళ ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలి -వ్యవసాయ అనుబంధ, పర్యటక, పరిశ్రమల, విద్య వైద్య, ఇతర శాఖలు 2047 లక్ష్య సాధన పై దృష్టి పెట్టాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్రా @2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని మండల, మునిసిపల్ స్థాయి లో ఆచరణ సాధ్యం చేసేలా కార్యాచరణ ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం రాష్ట్ర …
Read More »టూరిజం హబ్ గా ఆంధ్రప్రదేశ్
-సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కార్యక్రమాలు -38 విభాగాల్లో టూరిజంకు సంబంధించిన హోటళ్లు, స్పాట్లలో అవార్డుల ప్రదానం -కేంద్రం సహకారంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టురిజం అభివృద్ధి -కేంద్ర ప్రభుత్వ శాసి, ప్రసాద్, స్వదేశీ దర్శన్ స్కీంలతో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు -రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఏర్పాటు -శ్రీశైలంలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు -రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి …
Read More »సెప్టెంబరు 20 న ఖరీఫ్ సీజన్ సేకరణ పై రాష్ట్ర స్థాయి కార్యసాల
– జేసీ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఖరీఫ్ సీజన్ ప్యాడి సేకరణపై జిల్లాలో అమలు చేసే విధానం పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో సమగ్ర కార్యాచరణ వివరించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం జెసి ఛాంబర్ లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తీసుకున్న …
Read More »క్లెయిమ్ల పరిష్కారం వేగవంతం
-ఇప్పటికే రూ. 27.93 కోట్ల విలువైన 4,500 క్లెయిమ్ల పరిష్కారం -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతోందని.. ఇప్పటికే రూ. 27.93 కోట్ల విలువైన 4,500 క్లెయిమ్ల పరిష్కారం జరిగినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన గురువారం తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బీమా …
Read More »వియత్నాం రాయబారి గుయెన్ థాన్ హైని కలిసిన డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని వియత్నాం రాయబారి గుయెన్ థాన్ హై, కన్నెగంటి విజయ్ మోహన్ నేతృత్వంలోని ఏపీటీఎఫ్ -ఏపీ టూరిజం ఫోరమ్ మరియు అడ్వెంచర్ టూరిజం ప్రెసిడెంట్ డాక్టర్ తరుణ్ కాకాని తో కలిసి టూరిజంపై గురువారం వివరంగా చర్చించారు. ముఖ్యం గా భారత దేశం నుండి 3.92 లక్షల మంది టూరిస్ట్ లు వచ్చారని, ఇప్పుడు వియత్నాం నుండి భారతదేశానికి కూడా అదే స్థాయిలో టూరిజం ని పెంచే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని ఏపీటీఎఫ్ అధ్యక్షులు కన్నెగంటి విజయమోహన్ కోరారు. 976 …
Read More »తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
హైదరాబాదు, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుఫాను సహాయక చర్యలను అభినందించారు.
Read More »స్వర్ణ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ తయారీపై సమీక్షించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ తయారీపై గురువారం ఉదయం అమరావతి రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పాల్గొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంలో భాగంగా రాబోయే ఐదేళ్లకు జిల్లా ఏ విధంగా ఉండాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అటవీ, పశుపోషణ, …
Read More »ఉచిత ఇసుక విధాన పోస్టర్ ను విడుదల
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఇసుక నిర్వహణ వ్యవస్థ పోర్టల్ ను అమరావతి నుండి వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తో కలిసి ఉచిత ఇసుక విధాన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి మనోహరాచారి, జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More »మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం
-రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం రాత్రి 7.30 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రివర్యులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. …
Read More »
Prajavartha Online Telugu News