Breaking News

Daily Archives: March 13, 2025

మొల్లమాంబ తెలుగు సాహిత్య సేవలు చిరస్మరణీయం

-కవయిత్రి మొల్లమాంబ(మొల్ల) జీవితం ఆదర్శనీయం. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామాయణాన్ని సంస్కృతము నుండి అందరికి అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి అనుమదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) అందించిన సాహిత్య సేవలు, చిరస్మరణీయంగా నిలిచిపోతాయని మొల్ల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ అన్నారు. తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో …

Read More »

2030 నాటికి మూడు వేల ట‌న్నుల గ్రీన్ హైడ్రోజ‌న్ ఎగుమ‌తే ల‌క్ష్యం

-ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొద‌టిగా విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసింది టీడీపీనే -రిల‌య‌న్స్ బ‌యో గ్యాస్ ప్లాంట్ల‌తో రైతుల‌కు ల‌బ్ధి -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను మొద‌టిసారి అమ‌లు చేసింది తెలుగుదేశం పార్టీనే అని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఏపీ అసెంబ్లీలో పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ శాఖ‌పై జ‌రిగిన లఘు చ‌ర్చలో భాగంగా గురువారం ఆయ‌న‌ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ …

Read More »

ఈ నెల 17 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు

-145 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి -పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఈ హోలీ పండుగకు మీలోపల ప్రహ్లాదుని కనుగొనండి – ఎన్నటికీ తరగని ఆనందాన్ని పొందండి

-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మన ప్రాచీన పురాణాలు, గ్రంథాలు, అనంతకాలంనుండీ వస్తున్న సంప్రదాయాలు మనకు లోతైన ఆధ్యాత్మిక సత్యాలను చిన్నచిన్న కథల రూపంలో చెబుతూ వచ్చాయి. అవి ఎంతో అర్థవంతంగా, జ్ఞానంతో నిండి ఉండేవంటే అతిశయోక్తి కాదు. హోలీ పండుగతో ముడిపడి ఉన్న హోలిక, ప్రహ్లాదుల కథ కూడా అటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను మనకు అందిస్తుంది. ప్రహ్లాదుడు మనకు సూచించే అమాయకతను, స్వచ్ఛమైన భక్తిని మీలోపల గుర్తించగలిగితే, నారాయణ స్వరూపంలో ఉన్న భగవంతుడు మీ చెంతనే ఉంటాడు. …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతిపాదనల సంఖ్య 15

-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్ల‌డి -గిరిజ‌న‌ సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అంద‌జేసే స‌హాయ నిధి పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల (VOs)కు అందజేసే ‘సహాయం నిధి’ పథకం కింద 2022-23 నుంచి 2024-25 (07.03.2025) వ‌ర‌కు ఆమోదించబడిన ప్రతిపాదనలు 15 మాత్ర‌మే.ఈ కాలంలో ఎపికి 12 ఎన్జీవోలు, 15 ప్రాజెక్టులు మంజూరు చేసిన‌ట్లు కేంద్ర గిరిజన …

Read More »

స్వ‌యం ఉపాధి రంగంలో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ చేయూత‌

-బ‌లుసుపాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హిళ‌లు ఆర్థికాభివృద్ధి సాధిస్తే ఆ క‌టుంబంతో పాటు ఆ గ్రామం కూడా అభివృద్ది సాధిస్తుంది. స‌మ‌గ్ర గ్రామాభివృద్దితో పాటు మహిళులు, నిరుద్యోగ యువ‌త ఆర్థికాభివృద్ది సాధించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ చేస్తున్న కృషి పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ వివ‌రించారు. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం బ‌లుసుపాడు గ్రామంలో గురువారం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ డ్వాక్రా మ‌హిళ‌ల‌తో, గ్రామ ప్ర‌జ‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మండల సమైక్య అధ్యక్షులు గద్దె రాజ్యలక్ష్మి, వెలుగు ఏపీఎం …

Read More »

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ

-ప్ర‌జ‌ల‌కు హోలీ శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌లంద‌రికీ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) హోలీ శుభాకంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెబుతుంది. గ‌త ఐదేళ్లుగా రాష్ట్ర ప్ర‌జ‌లు నిస్తేజంగా పండుగలు, ఉత్స‌వాలు, సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఎన్డీయే కూట‌మి అధికారంలో వచ్చిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌జ‌లు చాలా సంతోషంగా వున్నారు. …

Read More »

రాజ‌ధాని ప్రాంతానికి డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్ప‌త్తుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు రానున్నాయి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ స‌భ్యుల‌తో స‌మావేశం -డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్ట‌ర్ జి.సతీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌రు -ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటు -విజ‌య‌వాడ న‌గ‌రాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు స‌మాలోచ‌న‌లు -పారిశ్రామిక వేత్త‌లకు స‌తీష్ రెడ్డి ప‌లు స‌ల‌హాలు సూచ‌న‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని ప్రాంత‌మైన విజ‌య‌వాడ ప్రాంతంలో డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్ప‌త్తుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు రానున్నాయి. ఇంకా ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్ది కి ఎలాంటి వ్యూహాం …

Read More »