-ఏ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుందో ఆ ప్రాంతం సస్యాశ్యామలం అవుతుంది -టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15 వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం తెలిపారు. రాజధాని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయ …
Read More »Daily Archives: March 13, 2025
మొల్లమాంబ సాహిత్య సేవలను తెలుగు ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకోవడం జరుగుతుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు అర్దమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకురి మొల్లమాంబ అని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కొనియాడారు. గురువారం కలక్టరేట్ లోని వీసీ హాల్ లో ఆతుకురి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్.ఖాజావలి , …
Read More »‘వర్డ్ పవర్ ఛాంపియన్షిప్’ – 2025 విజేతలకు బహుమతులు
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, SCERT, విభా మరియు లీప్ ఫార్వర్డ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ‘వర్డ్ పవర్ ఛాంపియన్షిప్’ పోటీ విజేతలకు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., బహుమతులు అందజేశారు. గురువారం విజయవాడలోని బెర్మ్ పార్క్ లో ‘వర్డ్ పవర్ ఛాంపియన్షిప్ విజేతలకు’ బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీడీ మాట్లాడుతూ స్పెల్ బి తరహాలో మనదేశంలోని ప్రాంతీయ భాషా …
Read More »గురువారం జిల్లాలో ఫుడ్ కమీషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ పర్యటన
రాజమహేంద్రవరం / కొవ్వూరు / అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ పర్యటించారు. కొవ్వురు లో పలు స్కూల్ లు రేషన్ షాపు లు, సందర్శించారు..అనపర్తి గాంధినగర్ , సునందపేట , ఇందిరా నగర్ , షారోనుపురం టీటీడీ కళ్యణ్ మండపంలో అంగన్వాడీ సెంటర్ సందర్శించారు. స్టాక్ రికార్డు లు సరిగ్గా నిర్వహించక పోవడం పై సీడీపీఓ మరియు సూపర్ వైజర్ లకు మెమో ఇవ్వమని ఐసీడీఎస్ పీడీ కే. విజయ …
Read More »యస్.సి. యస్.టి. అభ్యర్ధులకు ఉచితంగా డి.యస్.సి. కోచింగ్
-“వెబ్ ఆప్షన్స్” సర్వీస్ చివరి తేది: 15-03-2025 -ఉప సంచాలకులు యం.యస్. శోభారాణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ శాఖ, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ద్వారా యస్.సి. యస్.టి. అభ్యర్ధులకు ఉచితంగా డి.యస్.సి. కోచింగ్ ఇవ్వనున్నట్లు, దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15 వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, శ్రీమతి. యం. యస్. శోభారాణి గురువారం ఒక ప్రకటన తెలియ చేశారు. ఉచిత డి.యస్.సి కోచింగ్ సంభందించి జ్ఞానభూమి పోర్టల్ …
Read More »“స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ” కార్యక్రమం చేపట్టడం పై దిశా నిర్దేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ లక్ష్యంగా రాష్ట్ర క్షేత్ర స్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రతి నెల మూడోవ శనివారం స్ఫూర్తి దాయకంగా నిలిచేలా స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం క్షేత్ర స్థాయి అధికారులకి “స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ” కార్యక్రమం చేపట్టడం పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ …
Read More »మార్చి 15 నుంచి ఇంటింటికీ తిరిగి గృహా లబ్దిదారుల్లో అవగాహాన కల్పించాలి
-జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో 27,441 మంది లబ్దిదారులు గుర్తింపు -పిఎంఏవై గ్రామీణ, అర్బన్ 1.0 పధకం కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రత్యేక గ్రాంట్ -గృహ నిర్మాణ పురోగతి మేరకు 4 దశల్లో ఆర్ధిక సహాయం విడుదల చెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న ఎస్ సి, బి సి, ఎస్ టి గృహ లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చెయ్యడం …
Read More »మొల్ల జయంతి వేడుకలు సందర్భంగా ఘన నివాళి
-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం కలక్టరేట్ లో తొలి తెలుగు కవితా రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు … కవయిత్రి మొల్ల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించడం జరిగిందన్నారు. ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మొల్ల రామాయణం …
Read More »శాసనసభ్యుల క్రీడల పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్ లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 18 నుండి 20, 2025 వరకు జరిగే గౌరవనీయులైన శాసనసభ్యుల క్రీడల పోటీల కొరకు ఎటువంటి లోపం లేకుండా …
Read More »అన్న క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం ఉండకూడదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నా క్యాంటీన్ల పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండ రాదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో వచ్చిన ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని అందుకు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, భోజనం అనంతరం పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని …
Read More »
Prajavartha Online Telugu News