విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశోధక విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎస్.ఆర్. యూనివర్సిటీ (వరంగల్) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పి.బి. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డా . మేకా రమేశ్, ఎస్.ఆర్. యూనివర్సిటీ డీన్ డా. బాలాజీ మారం ఈ ఒప్పందపత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు. పిహెచ్.డి. చేసే విద్యార్థులకు ఈ పరస్పర అవగాహన ఒప్పందం కారణంగా సాంకేతిక సహకారం, సేవలు అందుతాయన్నారు. పోస్ట్ డాక్టరేట్ సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు …
Read More »Daily Archives: April 17, 2026
మహిళా సాధికారతకు ‘తెలుగుదేశం’ కట్టుబడి ఉంది : ఎంపీ కేశినేని శివనాథ్
-ఢిల్లీలో ఏపీ మహిళా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్టీ మహిళా ప్రజాప్రతినిధులతో ఎంపీ కేశినేని చిన్ని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల దూరదృష్టితో కూడిన నాయకత్వంలో …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ 47వ డివిజన్ కు చెందిన పిల్లా జనార్ధనరావు గుండె వాల్వ్ ల సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకు సర్జరీ కోసం 8,50,000 /- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్తోమత లేకపోవడంతో ఆయన ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేయాలని సీఎం సహాయ నిధికి లేఖ రాసారు. అందుకు సంబంధించిన ఎల్వోసీ పత్రాలను శుక్రవారం భవానీపురం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు …
Read More »హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి – యాత్రికుల ప్రయాణానికి సర్వం సిద్ధం
-రేపు తొలివిడత హజ్ యాత్రికులు ప్రయాణం-మంత్రి ఉదయం జెండా ఊపి ప్రారంభిస్తారు -రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం నుంచి తొలిసారి నిర్వహిస్తున్న హజ్ యాత్ర -హజ్ యాత్ర సురక్షితంగా, సాఫీగా సాగేందుకు పటిష్ట చర్యలు -యాత్రికుల భద్రతే అత్యంత ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి సూచన -మైనార్టీ వ్యవహారాల సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని మైనారిటీ సంక్షేమ శాఖ …
Read More »స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జలం జీవం ఇతివృత్తంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై జిల్లా అధికారులు, క్షేత్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ …
Read More »గుంటూరులో మద్యం షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
-మద్యం వ్యాపారంలో ఎక్కడా ఎలాంటి అవకతవకలకు చోటివ్వబోం -గత ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను అడ్డం పెట్టుకుని జేబులు నింపుకున్నారు -జగన్ రెడ్డి తన సొంత మద్యం బ్రాండ్లతో వేలాది మంది ప్రాణాలు తీశారు -ఎక్సైజ్ సురక్ష, ట్రాక్ అండ్ ట్రేస్ వంటి విధానాలతో ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎక్సైజ్ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ …
Read More »మహిళా బిల్లు పేరిట బీజేపీ ఎన్నికల డ్రామా
-రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి..ముమ్మాటికీ సర్కారు ఓటమే -ప్రధాని మోదీ రాజీనామా చేయాలి -డీ లిమిటేషన్కు మద్దతిచ్చిన వారంతా ఏపీ ద్రోహులే -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పేరిట బీజేపీ ఎన్నికల డ్రామాలు ఆడిందని, దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు వంతపాడాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ బిల్లు వీడిపోవడం బీజేపీ కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. .డీ లిమిటేషన్కు ప్రత్యక్షంగాను, …
Read More »రాయదుర్గంలో పీఎం సూర్యఘర్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
-రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఉచిత సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు -విద్యుత్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి -వచ్చే సీజన్ పూర్తి స్థాయిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు -మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రాయదుర్గం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్యఘర్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు విద్యుత్ భారం తగ్గి, నిరంతరాయంగా విద్యుత్ అందుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలోని కాలనీలో ‘ప్రధాన …
Read More »నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం పట్ల హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను గన్నవరం ఎమ్మెల్యే మరియు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వెళ్లిన ఆయన, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం …
Read More »అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టాలి… : ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం , నేటి పత్రిక ప్రజావార్త : బాపులపాడు మండలం మడిచర్ల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన, మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు …
Read More »
Prajavartha Online Telugu News