– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా మోడీ, అమిత్ షా కుట్రలను తిప్పికొట్టి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న పార్లమెంట్లో, ప్రత్యేకంగా లోక్ సభలో బిల్లు వీగిపోవడం అనేది నిజంగా భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి వచ్చిన అవకాశంగా అందరూ భావించాల్సి ఉంది. నరేంద్ర మోడీ, …
Read More »
Prajavartha Online Telugu News