Breaking News

Daily Archives: April 24, 2026

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

-ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించనున్న సీఎం -రేపు ముంబైకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు. ముంబైలో శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం అమరావతి నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తారు. 2.40 …

Read More »

సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం

-ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి – రైతన్నపంట పండాలి -ఎల్‌నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు – పీఎండీఎస్ అమలు -50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్ -హెక్టారుకు తగ్గిన సగటు యూరియా వినియోగం -ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు -250 ఎకరాల్లో కోకో సిటీ-ఎక్స్‌పీరియన్స్ సెంటర్ -వ్యవసాయం, అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా …

Read More »

విద్యుత్ సంస్కరణలతో ఏపీని అభివృద్ధి కేంద్రంగా మారుస్తాం

– సంప్రదాయ విద్యుత్ స్థానంలో సోలార్ వినియోగం పెరగాలి – కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ విజయవంతం చేద్దాం – గత ఐదేళ్లు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు – మచిలీపట్నంలో పీఎం సూర్య ఘర్ పథకం సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ …

Read More »

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు క్షేత్రస్థాయిలో అన్ని విధాల సక్రమంగా అమలయ్యేందుకు అందరూ బాధ్యత వహించి సహకారం అందించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1993లో.పంచాయతీరాజ్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా …

Read More »

మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మంత్రి నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి మచిలీపట్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆ ప్రకారం 40 అర్జీలు మంత్రివర్యులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పంపిస్తామని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ …

Read More »

సింగపూర్ అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక విధానాల అధ్యయనం

-రాష్ట్రంలో సింగపూర్ విధానాలు అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్న మంత్రులు -సింగపూర్‌లో ఏపీ మంత్రుల 4వ రోజు పర్యటన విజయవంతం సింగపూర్, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్‌లో కొనసాగుతున్న అధ్యయన పర్యటనలో భాగంగా నాలుగో రోజు కార్యక్రమాలు “ప్రజా బాధ్యత, స్థిరమైన ప్రజా నమ్మకం, జల వనరుల నిర్వహణ” అనే అంశాలపై విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఉదయం సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్ (SCE) లో నిర్వహించిన సమావేశంలో గత రోజు అంశాలపై సమీక్ష నిర్వహించగా, డాక్టర్ ప్రేమ్ కుమార్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. …

Read More »

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

– పర్యావరణం, నీటి నిర్వహణ, సాంకేతికతలో ప్రపంచ స్థాయి విధానాల అధ్యయనం చేసిన మంత్రుల బృందం – అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ అనుభవాల అన్వయం – కృష్ణా తీరం అభివృద్ధికి మెరీనా బ్యారేజ్ మోడల్ పరిశీలన సింగపూర్ / అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో సింగపూర్‌లో పర్యటిస్తున్న మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగవ రోజు కూడా కీలకంగా కొనసాగింది. ప్రపంచంలో అత్యుత్తమ నగర పాలన, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, సాంకేతిక …

Read More »

న్యాయసేవలో చిరస్మరణీయ సేవాస్ఫూర్తికి ఆదర్శంగా నిలిచారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

-హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ లిసా గిల్ ప్రసంశ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయ సేవలో చిరస్మరణీయ సేవాస్ఫూర్తికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై శనివారం బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్ ప్రసంశించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ సందర్బంగా శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా …

Read More »

నేడు “మొక్కజొన్న రైతు పోరాట దీక్ష” నిరసన కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు  జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం జొన్న మరియు మొక్కజొన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్షణమే చెల్లించాలని, పొన్నూరు ఇన్చార్జి ఆంబటీ మురళీ  ఆధ్వర్యంలో, ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు, గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గల “ధర్నా చౌక్” వద్ద “మొక్కజొన్న రైతు పోరాట దీక్ష” నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం విఎంసి కాలనీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో …

Read More »