అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC), CRDA సోషల్ డెవలప్మెంట్ అధికారుల సౌజన్యంతో అమరావతిలో ప్రతినెలా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోంది. APSSDC సమన్వయంతో అమరావతి, తుళ్లూరులోని గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో APCRDA అధికారులు రేపు శనివారం అనగా ఏప్రిల్ 25న జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. తొలుత ఈ జాబ్ మేళా తుళ్ళూరులోని CRDA …
Read More »Daily Archives: April 24, 2026
ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన సంఘటనలపై వినతిపత్రం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తరుపున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి వి ఎస్ విజయభాస్కర్ ఆదేశాలు మేరకు ఈ రోజు ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ని విజయవాడలో కలిసి, ఇటీవల డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన సంఘటనలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థినులు సమస్యను మీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి, మీరు స్వయంగా కళాశాలకు వెళ్లి విచారణ నిర్వహించడం …
Read More »ఈనెల 27న విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల సౌజన్యంతో ఈనెల 27వ తేదీ సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీనగర్లో విజయవాడ చాంబర్ హాలులో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్యశిబిరంలో ఎముకల పటుత్వ పరీక్ష, నాడీ పరీక్ష, శరీర పరిస్థితి, రక్తపోటు, బరువు, …
Read More »తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ పీటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం వల్ల వారు గత్యంతరంలేక సమ్మెకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు ఆవేశంలో ఎటువంటి ఆగాయిత్యాలు, ఆత్మహత్యల వంటి …
Read More »
Prajavartha Online Telugu News