విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం నందు ఈరోజు “ప్రపంచ మలేరియా దినోత్సవం” ఘనంగా నిర్వహించడం జరిగింది. 25/4/26 తేదీ వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ M. సుహాసిని మరియు జిల్లా మలేరియా ఆఫీసర్ D. రాజు నాయక్. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ, మన జిల్లాలో మలేరియా మీద …
Read More »Daily Archives: April 24, 2026
ఈ నెల 29న ఐవోసీఎల్ టెర్మినల్లో మాక్డ్రిల్
– రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థల మార్గదర్శకాల ప్రకారం రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ నెల 29న జి.కొండూరు మండలం, కట్టుబడిపాలెం ఐవోసీఎల్ టెర్నినల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. జేసీ ఎస్.ఇలక్కియ శుక్రవారం రెవెన్యూ, అగ్నిమాపక, కర్మాగారాలు, పరిశ్రమలు, విద్యుత్, కాలుష్య నియంత్రణ, ఆర్ …
Read More »కేంద్ర అమృత్ బృందం పర్యటన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అమృత్ పధకం క్రింద జరిగిన అభివృద్ధి పనులను అమృత్ డిప్యుటీ సెక్రటరీ గ్రేస్ లాల్ రెండికి పచావ్ ఐ.ఎ.యస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పరిధిలో అమృత్ పధకం క్రింద అంకిరెడ్డి పాలెం చెరువు మరియు కొరిటపాడు చెరువు లలో జరిగిన వివిధ అబివృద్ది పనులను శుక్రవారం నగర పాలక సంస్థ అధికారులతో కలిసి కేంద్ర అమృత్ బృందం పర్యటించి తనిఖీ చేశారు. గుంటూరు నగరంలో అమృత్ పధకం క్రింద త్రాగు నీటి కుళాయిల …
Read More »అధికారులు సిబ్బంది త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి సరఫరా జరుగు సమయంలో ప్రతి రోజు ప్రతి రిజర్వాయర్ పరిధిలో తప్పని సరిగా త్రాగునీటి టెస్టింగ్ పనులు నూరు శాతం జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ కారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో అన్ని రిజర్వాయర్ల పరిధిలో ప్రతి రోజు త్రాగునీటి …
Read More »మలేరియా రహిత నగరంగా గుంటూరును తీర్చిదిద్దుదాం.. కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మలేరియా దినోత్సవం (శనివారం) సందర్భంగా గుంటూరు నగర ప్రజలను సీజనల్, దోమకాటు వలన వ్యాప్తి చెందే వ్యాధుల నుండి కాపాడడానికి జిఎంసి ప్రజారోగ్య మలేరియా విభాగం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ మేరకు కృషి చేస్తుందని, మలేరియా నియంత్రణ మరియు నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుని భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా మలేరియా …
Read More »అభివృద్ధి పనులు వేగంగా చేపట్టడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, మిర్చి యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం, గుంటూరు రూరల్ ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ ల నిర్మాణం, శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం, బిఆర్ స్టేడియం …
Read More »గుంటూరు నగరాన్ని `పోస్టర్ ఫ్రీ సిటీ` గా తీర్చిదిద్దుకోవడానికి అందరూ సహకరించాలి… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మరియు గోడలపై అంటించిన పోస్టర్లను తక్షణమే తొలగించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డివైడర్లు, కార్యాలయాల గోడలు, బ్రిడ్జిల గోడలు మరియు …
Read More »5 శాతం రాయితీతో పన్ను చెల్లించడానికి 6 రోజులే గడువు కమిషనర్ మయూర్ అశోక్….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 6 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఈ …
Read More »నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులే లక్ష్యం – కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యత అత్యంత ప్రధానమని, నాణ్యత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ రోడ్, చుట్టగుంట సెంటర్, కోదండరామయ్య నగర్, జిటి రోడ్, శాంతి నగర్, శ్రీనివాసరావుతోట, నల్లచెరువుల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పెండింగ్ సమస్యలను పరిశీలించి సంబందిత …
Read More »లేబర్ క్యాంపులలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వారు ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం కురగల్లు గ్రామంలోని మేఘా, ఎన్-9 రోడ్డులోని బీఎస్ఆర్, తాళ్లాయపాలెంలోని ఎల్ అండ్ టి సంస్థల లేబర్ క్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికులు, వారితో వచ్చిన కుటుంబ సభ్యులు ఉంటున్న గదులను పరిశీలించారు. అందులో మంచాలు, పరుపుల …
Read More »
Prajavartha Online Telugu News